
రంగారెడ్డి
బస్సు లేటు వచ్చిందని ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టిన ప్రయాణికుడు..
వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయయి. డ్రైవర్ పై ప్రయాణికుడు దాడికి దిగినందుకు గాను నిరసనగా డ్రైవర్లు బస్సులు నిలిపివేశారు. వివరాల్లోకి వెళ్త
Read Moreతెలంగాణలో దర్శించాల్సిన ఆంజనేయస్వామి దేవాలయాలు ఇవే...
ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత.. ప్రే
Read Moreబాలుడిని హత్య చేసిన యువకుడు..సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం చేస్తుండగా చూసి సాక్ష్యం చెప్పాడని బాలుడిని హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జోగి ప
Read Moreరాజేంద్రనగర్ లో ప్రమాదం.. రన్నింగ్ లో మంటలు చెలరేగి కారు దగ్ధం
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం తెల్లవారుజామున శివర
Read Moreమూసీలో బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్
రంగారెడ్డి : రాజేంద్రనగర్ లో వాటర్ ట్యాంకర్ మూసీ నదిలో పడింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ నుంచి సన్ సిటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న
Read Moreబీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్రెడ్డి
వికారాబాద్, వెలుగు: మతం, ఆలయాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి విమర్శించారు. లోక్సభ ఎన్నికలు ద
Read Moreరంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్ర
Read Moreతలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు
చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూ
Read Moreబావను ఫాంహౌస్ లో నరికి చంపిన బామ్మర్ధి
దారుణం.. అత్యంత దారుణం.. బావను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు బామ్మర్ధి.. ఈ ఘటన హైదరాబాద్ సిటీ శివార్లలోని చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామ శివార్లల
Read Moreగాలి మాటలు చెప్తే ప్రజలు నమ్మరు: రంజిత్ రెడ్డి
శంషాబాద్, వెలుగు: తన ఎదుగుదలను చూసి ఓర్వలేక, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు.
Read Moreరంజిత్ రెడ్డి గెలుపు బాధ్యత మనదే: స్పీకర్ గడ్డం ప్రసాద్
వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అసెంబ్లీ
Read Moreసంగారెడ్డిలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
సంగారెడ్డి జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యాపారం జరుగుతోంది. బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీగా రే
Read Moreశంషాబాద్లో రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లోని రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీ
Read More