రంగారెడ్డి

ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి

ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఓ ప్రయాణికుడిపై దాడి చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం 2024, జూన్ 11వ తేదీ

Read More

మల్లికార్జున ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే

పరిగి, వెలుగు : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు

Read More

అధిక ధరకు విత్తనాలు అమ్మిన షాపు యజమానిపై కేసు

చేవెళ్ల, వెలుగు: అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్ముత్తున్న ఫెర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కెపల్లి చౌరస్తాలో

Read More

బటర్​ ఫ్లై సిటీ వెంచర్​ విల్లాలో ఇద్దరు యువకుల హత్య

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లో ఘటన ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా కడ్తాల్  మండల కేంద్రం సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్​లోని ఓ విల్లాల

Read More

నకిలీ విత్తనాలతో నష్టపోయాం.. కొడంగల్ లో హైవేపై రైతుల ధర్నా

కొడంగల్​, వెలుగు: నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయామని ప్రభుత్వం తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కొడంగల్​లో  రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాచ

Read More

ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ..

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ కలెక్టరేట్​లో లంచం తీసుకుంటూ జిల్లాస్థాయి అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రక

Read More

మైలార్దేవ్పల్లిలో విషాదం..గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి

రంగారెడ్డి: మైలార్ దేవ్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి ప్రహారి గోడక

Read More

షాద్నగర్లో అగ్ని ప్రమాదం..ఫర్నిచర్ షాప్ దగ్ధం

రంగారెడ్డి: షాద్నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని జేపీ ఫర్నిచర్ షాపులో ప్రమాదవ శాత్తు మంటల చెలరేగాయి.  ఈ ప్రమాదంలో షాపులో ఉన్న  ఫర్

Read More

హనుమాన్ జయంతి: వానరులకు ఆత్మీయ విందు

హనుమాన్ జయంతి సందర్భంగా వానరులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు  జాగృతి అభ్యుదయ సంఘం. ప్రస్తుత తరుణంలో ఆహారం దొరకక అంతరించిపోతున్న వానర సంతతిని పరిర

Read More

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు శంషాబాద్ ఎక్సైజ్ బృందం. మే 30వ తేదీ గురువ

Read More

ఘోర ప్రమాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్తుండగా యాక్సిడెంట్.. స్పాట్ లోనే

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే అ

Read More

మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!

పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలసి ఓ వ్యక్తి హోటల్ కు వెళ్ళాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు.... కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి... అ

Read More

సూరారంలో రూ.8.40 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్

హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని మేడ్చల్ జిల్లా సూరారం పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఉదయ్ కిరణ్, శ్రవణ్ కుమార్, బుద్ధరాజ్ లు యాక్టివాపై వెళ్తుం డ

Read More