రంగారెడ్డి

చేవెళ్ల కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌‌‌‌ రెడ్డి నామినేషన్‌‌‌‌

గండిపేట, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌‌&zw

Read More

పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్

పొలంలో మహిళా రైతుపై దాడి చేసి ఓ దుండగుడు సినీ పక్కీలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధి హమీదుల్లా నగర్ గ్రామం

Read More

హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ విస్తృతస

Read More

పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు

Read More

బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్

రంగారెడ్డి: పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమికి 200 చొప్పున సీట్లు కూడా రావన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  మే 13 జ

Read More

బస్సు లేటు వచ్చిందని ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టిన ప్రయాణికుడు..

వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయయి. డ్రైవర్ పై ప్రయాణికుడు దాడికి దిగినందుకు గాను నిరసనగా డ్రైవర్లు బస్సులు నిలిపివేశారు. వివరాల్లోకి వెళ్త

Read More

తెలంగాణలో దర్శించాల్సిన ఆంజనేయస్వామి దేవాలయాలు ఇవే...

ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత.. ప్రే

Read More

బాలుడిని హత్య చేసిన యువకుడు..సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం చేస్తుండగా చూసి సాక్ష్యం చెప్పాడని బాలుడిని హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జోగి ప

Read More

రాజేంద్రనగర్ లో ప్రమాదం.. రన్నింగ్ లో మంటలు చెలరేగి కారు దగ్ధం

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం తెల్లవారుజామున శివర

Read More

మూసీలో బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్

రంగారెడ్డి : రాజేంద్రనగర్ లో వాటర్ ట్యాంకర్ మూసీ నదిలో పడింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ నుంచి సన్ సిటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న

Read More

బీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్​రెడ్డి

వికారాబాద్, వెలుగు: మతం, ఆలయాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి విమర్శించారు. లోక్​సభ ఎన్నికలు ద

Read More

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్ర

Read More

తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు

చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూ

Read More