
రంగారెడ్డి
కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో ఎండు గంజాయి పట్టివేత
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎండు గంజాయిని ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపిన ప్ర
Read Moreబీఆర్ఎస్ ప్రచార ర్యాలీలో అపశృతి
మేడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఒకరు మృతిచెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవా
Read Moreఅధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
తాండూర్, వెలుగు: ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య కు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోక
Read Moreమహిళ మెడలోని చైన్ లాక్కెళ్లిన దొంగ
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ పరిధి ఎయిర్ పోర్ట్ కాలనీలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. కాలనీలో దశరథ రెడ్డి, సునీత(30) దంపతులు నివసిస్తున్నారు. సునీత ద
Read Moreనన్ను గెలిపిస్తే చేవెళ్లకు భారీ పెట్టుబడులు తెస్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్/పరిగి, వెలుగు: చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అత్యుత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ర
Read Moreఐస్ క్రీమ్ అడిగిన దంపతులపై మార్ట్ సిబ్బంది దాడి
ఘట్ కేసర్, వెలుగు: ఐస్ క్రీమ్ అడిగిన దంపతులపై మార్ట్ సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. ఘట్ కేసర్ ఎస్ఐ రాము నాయక్, బాధితులు తెలిపిన ప్రకారం..
Read Moreవికారాబాద్ లో పూర్ణ వికాస్’ ఫ్రీ సమ్మర్ క్యాంపు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ పరిధి ధన్నారంలోని స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో ‘ పూర్ణ్ వికాస్’ ఉచిత రెసి
Read Moreభారీగా విదేశీ మద్యం పట్టివేత
రంగారెడ్డి జిల్లాలో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. ముంబై నుండి హైదరాబాద్ కు మహబూబ్ ట్రావెల్స్ బస్సులో విదేశీ మద్యాన్ని తరలిస్తుండగా శంషాబాద్ ఎక్సైజ్
Read Moreవ్యవసాయ పొలంలో రైతు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా ఓ రైతు అర్ధరాత్రి వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కీసర గ్రామంలో పొలంలో ఓ వ్యక్తి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృత
Read Moreషాద్నగర్ అగ్నిప్రమాదం.. ఈ పిలగాడు 50మందిని కాపాడిండు
షాద్నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ బాలుడు సహసం చేసి ఏకంగా 50 మంది ప్రాణాలను కాపాడాడు. స్థానికంగా ఉండే సాయిచరణ్ అనే ఓ బాలుడు మంటలను గమనించి అక్
Read Moreగుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్ బీ నగర్ వైపు వస్తున్న ఓ కారు గుర్రంగూడ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయ
Read Moreఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యా మని మనస్థాపం చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్
Read Moreశంషాబాద్ లో దొంగ బీభత్సం.. మహిళా రైతు మెడలోని బంగారం చోరీ
శంషాబాద్ లో చైన్ స్నాచింగ్ దొంగలు వీరంగం సృష్టించారు. పొలం పనులు చేస్తున్న మహిళా రైతు మెడలోని గొలుసును ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళ్తే..
Read More