రంగారెడ్డి

పరిగిలో ధర్నా చేసింది కర్నాటక రైతులు కదా...? వాళ్లు కూలీలా...?

వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు ప్లకార్డులతో హల్ చల్​చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ..

Read More

మహేశ్వరం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా : కొత్త మనోహర్ రెడ్డి 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి ప్రకటించారు. 2014లో మహేశ

Read More

మంటగలిసిన మానవత్వం.. కన్నతల్లిని హత్య చేసిన కిరాతకుడు

మానవత్వం.. మంటగలిసింది.. నవమాసాలు మోసి  కని పెంచిన  కన్నతల్లిని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు.  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కా

Read More

న్యాయం చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేస్తాం: శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్

రంగారెడ్డి: తమ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకపోతే త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వెయ్యి మంది సభ్యులు ఇండిప

Read More

రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు షాక్.. కురుమ సంఘం నేత రాజీనామా

రంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు సిద్ధల ద

Read More

బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్​లో ఎన్నికల ప్రచారం చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి

Read More

షాద్నగర్ సెగ్మెంట్కు ఈవిఎంలు వచ్చేశాయ్..!

రంగారెడ్డి:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను డిస్ట్రీబ్యూట్ చేస్తోంది. అందులో భాగంగా

Read More

దుప్పట్లు, స్వెట్టర్లు తీయండి : హైదరాబాద్లో చలి బాగా పెరుగుతుంది

చలికాలం ముందుగానే వచ్చేసింది.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. గత రెండు రోజులుగా ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.

Read More

అబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిషా, విశాఖపట్నం ఏజన్సీ ప్రాంతాల నుండి ట్రావెల్స్ బస్సుల ద్వారా గంజాయి సరఫరా అవుత

Read More

తలసేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేట్ చేయాలి : రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి

తలసేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేట్ చేయాలి రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి శంకర్​పల్లి, వెలుగు :  తలసేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేట

Read More

కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి

షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. శుక్రవారం ఆర్మూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కండు

Read More

నోట్ల కట్టలతో వచ్చే వాళ్లకు బుద్ధి చెప్పాలె:రేవంత్రెడ్డి

కబ్జాల మంత్రి మల్లారెడ్డిని ఓడించాలె: రేవంత్ రెడ్డి కాంగ్రెస్​లో చేరిన జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్

Read More

పేదలకు 26 వేల ఇండ్లు ఇచ్చినం.. మేడ్చల్ ​సభలో సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: రూపాయి ఖర్చు లేకుండా రూ.50 లక్షల విలువ చేసే 26 వేల ఇండ్లను పేదలకు ఉచితంగా ఇచ్చిన ఘనత తెలంగాణకే దక్కుతుందని సీఎం కేసీఆర్ ​అన్నారు. హ

Read More