రంగారెడ్డి

బావను ఫాంహౌస్ లో నరికి చంపిన బామ్మర్ధి

దారుణం.. అత్యంత దారుణం.. బావను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు బామ్మర్ధి..  ఈ ఘటన హైదరాబాద్ సిటీ శివార్లలోని చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామ శివార్లల

Read More

గాలి మాటలు చెప్తే ప్రజలు నమ్మరు: రంజిత్ రెడ్డి

శంషాబాద్, వెలుగు: తన ఎదుగుదలను చూసి ఓర్వలేక, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు.

Read More

రంజిత్ రెడ్డి గెలుపు బాధ్యత మనదే: స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అసెంబ్లీ

Read More

సంగారెడ్డిలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యాపారం జరుగుతోంది. బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీగా రే

Read More

శంషాబాద్లో రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లోని  రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీ

Read More

కేసీఆర్​కు గిఫ్ట్ ఇద్దాం: మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

చేవెళ్ల, వెలుగు :  చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. చేవె

Read More

చేవెళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం :వేం నరేందర్

తాండూరు, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు, చేవెళ్ల ఇన్ చార్జ్ వేం నరేందర్ రెడ్డి ధీమా వ్

Read More

రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారుజామున హిమాయత్ సాగర్ సమీపంలో మితిమీరిన వేగంగా

Read More

బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతం ఆ పార్టీని నేలకేసి గుద్దాలి : కేసీఆర్

  .. అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్‌ను గెలిపించిన్రు బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతయ్​ క

Read More

బండ్లగూడలో రెచ్చిపోయిన దొంగలు.. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీ

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లో దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడలోని NFC కాలనీలో నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్

Read More

షాద్ నగర్ లో డబుల్ ధమాకా సాధిద్దాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్టుగానే లోక్ సభ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి విజయం అందించా

Read More

ఫేక్ రూ. 500 నోట్ల మార్పిడి.. ఇద్దరు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: ఫేక్ రూ. 500 నోట్లను మార్పిడి చేస్తున్న ఇద్దరిని శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు తెలిపిన ప్

Read More

అక్రమ వసూళ్లకు పాల్పడిన యూట్యూబర్ పై కేసు

ఘట్ కేసర్, వెలుగు: అక్రమంగా వసూళ్లకు పాల్పడిన ఓ యూట్యూబర్ పై కేసు నమోదైంది. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ సైదులు తెలిపిన  ప్రకారం.. అంకుషాపూర్ కు  

Read More