ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. పట్నాలో పార్టీ నేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలు ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికెలా చూస్తామన్నారు తేజస్వీ యాదవ్. దళితులు, గిరిజనులతోపాటు.. వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు తేజస్వీయాదవ్.
Patna: Rashtriya Janata Dal (RJD) releases their manifesto for #LokSabhaElections2019 pic.twitter.com/fKrq848Bft
— ANI (@ANI) April 8, 2019