దేశీ మిర్చి క్వింటాల్ రూ.35 వేలు

దేశీ మిర్చి క్వింటాల్ రూ.35 వేలు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో బుధవారం దేశీ రకం మిర్చి క్వింటాల్ రూ.35 వేలు పలికిందని మార్కెట్ సెక్రెటరీ సంగయ్య తెలిపారు. మార్కెట్​కు ఈ సీజన్ మిర్చి రావడం మొదలైందన్నారు. బుధవారం దేశీ రకం మిర్చి బస్తాలు 200, అన్నిరకాలు కలిపి 30 వేలు దాకా వచ్చాయని చెప్పారు.