మరిపెడ, వెలుగు : ఎవరెన్ని కుట్రలు చేసినా డోర్నకల్లో తన గెలుపుని ఆపలేరని ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో బుధవారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు క్యాండిడేట్ను డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు తెలువని వాళ్లు ఎమ్మెల్యేలు అవుతారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం పొందని కుటుంబమే లేదన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ శారద, ఎంపీపీ అరుణ పాల్గొన్నారు.
డోర్నకల్లో గెలిచేది నేనే : రెడ్యానాయక్
- వరంగల్
- November 2, 2023
లేటెస్ట్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్