రెండు కీలక తీర్మానాలను ఏపీ అసెంబ్లీ అమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో, ద ళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లుగా ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు తనను కోరారని జగన్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, రాయలసీమ జిల్లాల్లో ఆ కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుందన్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించిందని, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీర్మానం చేశాం అని జగన్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఆంధ్రప్రదేశ్
- March 24, 2023
లేటెస్ట్
- ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ .. 102 లోక సభసీట్లకు ఎన్నికలు
- చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు
- రాత్రయితే కమ్మేస్తున్న పొగ!... సాయంత్రమైందంటే మడికొండ డంప్ యార్డు చెత్తకు నిప్పు
- నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్ వార్!
- వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమైతది?
- 6 జిల్లాల్లో 45 డిగ్రీలు.. తెలంగాణ వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు
- వారం టైమ్ ఇవ్వండి.. తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్
- 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు : కేసీఆర్
- ఓటర్లను రెచ్చగొట్టొద్దు .. ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: వికాస్రాజ్
- తెలంగాణకు కేంద్రం ఇచ్చింది.. రూ.10లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్