కాంగ్రెస్ లో అమ్ముడు పోయే నేతలను బయటకు పంపాలన్నారు ఆపార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. డిపాజిట్లు రాని నేతలే పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు రేవంత్. ఎక్కడ నుంచి వచ్చినా చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజలే గెలిపిస్తారన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు చావు తప్పి కన్ను లోట్టబోయినట్లుగా గెలిచిందన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ఓటింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థిపై దుష్ప్రచారం చేశారన్నారు పొన్నం.
కాంగ్రెస్ లో అమ్ముడు పోయే నేతలను బయటకు పంపాలి
- తెలంగాణం
- November 12, 2020
లేటెస్ట్
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ