హైదరాబాద్: ‘శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు.‘గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నిఖార్సుగా నిలబడ్డారు.’ అని పేర్కొన్నారు. ‘మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది..’ అంటూ అందరికీ అభినందనలు తెలిపారు.
పేరు పేరునా ధన్యవాదాలు..రేవంత్ రెడ్డి ట్వీట్
- హైదరాబాద్
- December 1, 2023
లేటెస్ట్
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
- హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్లో 44.2 డిగ్రీలు
- ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు
- బీజేపీ చేసిన అభివృద్ధి ఏదీ?
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..