డీసీ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డీసీ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా : టీమిండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కారు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పూర్తిగా కోలుకున్న రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్వరలోనే బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టనున్నాడు. ఈ మేరకు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2024 వేలం నేపథ్యంలో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలో ఢిల్లీ ఫ్రాంచైజీ నాలుగు రోజుల ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసింది. 

ఇందులో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికీ పాంటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సౌరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంగూలీ ఈ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పర్యవేక్షిస్తున్నారు. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాకు వచ్చిన సందర్భంగా పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీపడ్డారు.