ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్, ఎడపల్లి మండల కేంద్రం శివారులోని సాటాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ను లారీ వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న గోసంగి చింతల అర్జున్ (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యా పిల్లలతో కలసి ఊరూరా తిరిగి ఆయుర్వేద మందులు అమ్ముకునే అర్జున్.. ఈ రోజు ఉదయం తన టీవీఎస్ బైక్ మీద భార్యా, పిల్లలతో కలసి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మోటార్ సైకిల్ మీద అర్జున్తోపాటు అతడి భార్యా పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో వారికీ గాయాలయ్యాయి. దీంతో వారిని పోలీసులు బోధన్లోని గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అర్జున్ దంపతులు నిజామాబాద్లోని సుభాష్ నగర్లో ఉంటున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్ను ఎడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
- క్రైమ్
- May 9, 2021
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే