కడప జిల్లాలోని ప్రోద్దుటూరు కేంద్రంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..31మంది క్రికెట్ బూకీలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ కమ్యూనికేటర్లు, ఏడు ల్యాప్ టాప్ లు, ఆరు కిలోల గంజాయి, లక్ష రూపాయల నగదు, రెండు వాహనాలు, బెట్టింగ్ అకౌంట్ బుక్కులు, క్యాల్కులెటర్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, గోవా నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ తో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఐపీఎల్ సీజన్ లో రూ. 34కోట్ల మేర బెట్టింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు..ఎస్పీ కార్యాలయ ఆవరణంలో వివరాలను మీడియాకు వెల్లడించారు. పరారీలో ఉన్న ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు పోలీసులు.
రూ.34 కోట్ల బెట్టింగ్..31 మంది అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్
- December 16, 2020
లేటెస్ట్
- 4 నెలల గరిష్టానికి ట్రేడ్ డెఫిసిట్
- 7 వేలకు చేరిన అగ్రి స్టార్టప్లు
- ఉత్తరాఖండ్లో అడవులు కాలుతుంటే.. ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎన్నికల డ్యూటీలా?
- ఫ్లోరిడాలో యాక్సిడెంట్.. 8 మంది కార్మికులు మృతి
- రాయల్ఓక్లో జంబో ఆఫర్
- సీజన్కు సరిపడా పత్తి సీడ్స్ సిద్ధం చేయాలి: తుమ్మల
- రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర.. మోదీ మరోసారి ప్రధాని కాలేరు: రాహుల్ గాంధీ
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!
- బయటి నుంచే మద్దతిస్తా.. ఇండియా కూటమిపై మాటమార్చిన మమత
- మాక్కూడా మోదీలాంటి లీడర్ కావాలి : సాజిద్ తరార్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు