శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ ఏ54 లో కొత్త వేరియంట్ లాంచ్‌‌‌‌

శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ ఏ54 లో కొత్త వేరియంట్ లాంచ్‌‌‌‌

పూర్తి తెలుపు రంగులో  గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ను శామ్‌‌‌‌సంగ్ లాంచ్ చేసింది.  ఈ మోడల్‌‌‌‌లో 8+256 జీబీ వేరియంట్‌‌‌‌ను శుక్రవారం నుంచి అమ్ముతోంది. గెలాక్సీ ఏ54, ఏ 34 స్మార్ట్‌‌‌‌ ఫోన్లపై వివిధ ఆఫర్లను శామ్‌‌‌‌సంగ్ ప్రకటించింది. దీంతో ఏ34 5జీ  ధర లాంచ్ చేసినప్పుడు రూ.30,999 అయితే తాజాగా రూ.26,999 కే దొరుకుతోంది. ఏ54 ధర రూ. 40,999 నుంచి రూ.36,999 కి  తగ్గింది.