గొంతులో సపోట గింజ: బాలుడు మృతి

గొంతులో సపోట గింజ: బాలుడు మృతి

మల్లాపూర్, వెలుగు: సపోట గింజ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మృతిచెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…జగిత్యా ల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన అనుపురం లింగన్న, సుజాత దంపతుల రెండో కొడుకు శివ కుమార్(4). మంగళవారం సపోట పండు తింటుండగా అందులోని గింజ గొంతులో ఇరుక్కుంది. శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

see also: బీజేపీ ఓట్లు పెరిగాయ్​

నిజాం టిఫిన్ బాక్స్ కొట్టేసింది వీరే..

దిష్టి బొమ్మలుగా మారిన ముద్దుగుమ్మలు