నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామాలు, పట్టణాల్లో అక్రమ మద్యం నిల్వలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరబ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఉదయ్ కుమార్ తో కలిసి ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్లు, మద్యం దుకాణాలను తనిఖీ చేయాలని, రోజువారీ మద్యం అమ్మకాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించాలని సూచించారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా పెట్టాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలు, షాపులకు వెళ్లే సరకు రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఎక్సైజ్ ఆఫీసర్ గాయత్రి పాల్గొన్నారు.
మద్యం నిల్వలపై దృష్టి పెట్టాలి : సౌరబ్
- మహబూబ్ నగర్
- May 2, 2024
లేటెస్ట్
- వానొస్తే సిరిసిల్ల..మునుగుడే
- ఇకపై వెహికల్స్అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- గవర్నమెంట్జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!
- చెరువులను చెరపట్టారు
- మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్ రావు!
- కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు
- జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్
- త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
- ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?