కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నెలలో కరోనా పాజిటివ్గా రిపోర్టు రావడంతో గుర్గావ్ లోని ప్రముఖ మేదాంత ఆస్పత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలోకి తరలించారు. అక్టోబర్ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని డాక్టర్లు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని చెప్పారు. మరోవైపు అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం
- దేశం
- November 15, 2020
లేటెస్ట్
- గొప్ప ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నం : కేటీఆర్
- మోదీ చేస్తున్నదంతా అంబానీ, అదానీ కోసమే : రాహుల్ గాంధీ
- గ్రేటర్లో తగ్గిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్!
- పాకిస్తాన్కు గాజులు పంపిస్తా : ప్రధాని మోదీ
- ఇండియా కూటమిదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి
- ఓటర్లపై తేనెటీగల దాడి
- 3 బెర్తులు.. 6 జట్లు..ప్లేఆఫ్స్ కోసం పోటాపోటీ
- మెదక్లో 73.63% పోలింగ్..జహీరాబాద్లో 5 గంటల వరకు 71.91 శాతం
- పోలింగ్ ప్రశాంతం..ఓటేసేందుకు క్యూ కట్టిన పల్లెలు
- ఎన్నికల కొట్లాటలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?