కరీంనగర్‌‌‌‌‌‌‌‌ లో ఎండ పెరిగింది.. జాగ్రత్త సుమా!

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ లో ఎండ పెరిగింది.. జాగ్రత్త సుమా!

రోహిణి కార్తె రాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండడంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక రోడ్ల వెంబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులపై ఎండ దెబ్బ తీవ్రంగా ఉంది.  కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఎండ తీవ్రతతో ఓ వైపు వ్యాపారుల లేకపోగా.. మరోవైపు ఎండ దెబ్బకు గురవుతున్నారు.

 -వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌