న్యూఢిల్లీ: ఆర్టీఐ సవరణలు చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ కమిషనర్ల అధికారాలను మోడీ సర్కార్ఆగం చేస్తోందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీ ఫైరయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణలతో ఏ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలులేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీఐ సవరణలను తాము పార్లమెంట్లో వ్యతిరేకించామని, బయట కూడా వీటి అమలును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఆర్టీఐ తమకు అడ్డంకిగా మారిందని భావిస్తున్న మోడీ ప్రభుత్వం.. దానిపై తుది దాడిని ప్రారంభించిందని ఆరోపించారు. కీలకమైన ఈ పదవులకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గిస్తే.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ అధికారి కూడా మానిటర్ చేసే పరిస్థితుల్లో పని చేయడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేసే ఇలాంటి చర్యలను తాము ఖండిస్తున్నామని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఆర్టీఐ యాక్ట్ను ఆగం చేస్తున్నరు : సోనియాగాంధీ
- దేశం
- November 1, 2019
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
- నిల్వ చేసే జాగ లేక..సెంటర్లలోనే వడ్ల కుప్పలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్