న్యూఢిల్లీ: ఆర్టీఐ సవరణలు చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ కమిషనర్ల అధికారాలను మోడీ సర్కార్ఆగం చేస్తోందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీ ఫైరయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణలతో ఏ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలులేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీఐ సవరణలను తాము పార్లమెంట్లో వ్యతిరేకించామని, బయట కూడా వీటి అమలును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఆర్టీఐ తమకు అడ్డంకిగా మారిందని భావిస్తున్న మోడీ ప్రభుత్వం.. దానిపై తుది దాడిని ప్రారంభించిందని ఆరోపించారు. కీలకమైన ఈ పదవులకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గిస్తే.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ అధికారి కూడా మానిటర్ చేసే పరిస్థితుల్లో పని చేయడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేసే ఇలాంటి చర్యలను తాము ఖండిస్తున్నామని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఆర్టీఐ యాక్ట్ను ఆగం చేస్తున్నరు : సోనియాగాంధీ
- దేశం
- November 1, 2019
లేటెస్ట్
- పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం
- చిన్న విషయాలకే : కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కొట్టి చంపారు
- Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
- చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- CSK vs RCB : చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే
- Good Health: పొన్నగంటి... పోషకాల గని
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం