రఘునాథపల్లి, వెలుగు : బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ తాగుబోతుల రాష్ట్రంగా మారిందని స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ క్యాండిడేట్ సింగపురం ఇందిర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ప్రచారం నిర్వహించి, ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. వృద్ధులకు పెన్షన్ ఇస్తూ నిరుద్యోగులను రోడ్డున పడేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లింగాల జగదీశ్రెడ్డి, మండల అధ్యక్షుడు కోళ్ల రవి, ఎంపీటీసీలు పేర్ని ఉష రవి, అల్లిబిల్లి కృష్ణ, గూడెల్లి శిరీష సురేశ్, యువరాజు, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
నిరుద్యోగులను రోడ్డున పడేసిన్రు : సింగపురం ఇందిర
- వరంగల్
- November 4, 2023
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్