డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థుల ఆందోళన

డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థులు ఆందోళన చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్రైవేట్ కాలేజీలో చదివే స్థోమత లేక పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని 2017లో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. 5 ఏండ్లు గడస్తున్నా హామీ నెరవేర్చని కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం:

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు