Kerala
కేరళలో చేపట్టిన హర్తాల్ (బంద్) హింసాత్మకం
తిరువనంతపురం/కొచ్చి: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఆఫీసులు, లీడర్ల ఇండ్లపై దర్యాప్తు సంస్థల రెయిడ్స్ను వ్యతిరేకి
Read Moreజోడు పదవులపై రాహుల్ గాంధీ క్లారిటీ
కొచ్చి: పార్టీలో జోడు పదవుల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఒక వ్యక్తి, ఒకే పదవి నియమాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని స్పష్టం చే
Read Moreభవిష్యత్ రాజకీయ మార్పులకు 'భారత్ జోడో యాత్ర' సంకేతం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు. రాహుల్ తో
Read More‘మహాత్మ జనసేవన కేంద్రం’... అనాథ వృద్ధులకు నిలయం
కేరళలోని పతనంతిట్టలో ఉన్న ‘మహాత్మ జనసేవన కేంద్రం’లో సుమారు 300 మంది అనాథ వృద్ధులు ఉంటారు. దాన్ని స్థాపించిన రాజేష్ వారి బాగోగులు దగ్
Read Moreస్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజలతో మమేకమవుతున్న ఆయన ఇవాళ కాసేపు స
Read Moreకేరళ డ్రైవర్కు వరించిన అదృష్టం
తిరువనంతపురం: ఆటో తోలితే వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండడం తో ఫారెన్ వెళ్లి డబ్బు కూడవెట్టాలని అనుకున్నడో ఆటోడ్రైవర్.. తెలిసినోళ్ల సాయంతో చెఫ్ ఉద్య
Read Moreచిన్నారికి సాయం చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఆదివారం కేరళలోని హరిపాడ్ నుంచి ఆయన 11వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అలపుజా పట్టణం
Read Moreకేరళలో రాహుల్ 'భారత్ జోడో యాత్ర'
కేరళలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి ఈ యాత్ర పదకొండో రోజుకు చేరుకుంది. ఇవాళ కేరళలో అలప్పుజాలోని హరిపాడ్ ద
Read Moreగుజరాత్ నుండి రాహుల్ మరో పాదయాత్ర
కేరళలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇవాళ ఉదయం 7 గంటలకు పాదయాత్రను ప్రారంభించింది. కేరళలోని కొల్లాం
Read Moreకేరళలో కొన్నసాగుతున్న రాహుల్ 'భారత్ జోడో యాత్ర'
కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇవాళ తిరువనంతపురంలోని నవైకులంలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. అంతకుముందే శివగిరి
Read Moreఆరో రోజు ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 6వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుత కేరళలోన
Read Moreనాలుగో రోజు ప్రారంభమైన భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజప
Read Moreసదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం
ఫెడరలిజాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
Read More