Protest
ఓయూ వీసీపై కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆగ్రహం
బాండ్ అగ్రిమెంట్తో ఉద్యోగ భద్రతకు ప్రమాదం: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్
Read Moreతమిళనాడులో అన్నాడీఎంకే భారీ ర్యాలీ
చెన్నై: చాలా కాలం తర్వాత ప్రతిపక్ష అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ ర్యాలీతో కదం తొక్కారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్త
Read Moreఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు
హైదరాబాద్, వెలుగు: ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఏపీ ఉద
Read Moreపెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సమ్మె
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. గురువారం నుంచి గ్రేటర్ లో అన్ని పనులు బంజేశారు. ఈ ఏడాది మ
Read Moreనల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన
7వ రోజు సమ్మె కొనసాగించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పెద్దపల్లి జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మి
Read Moreరోడ్ల దుస్థితిపై సామాజిక కార్యకర్త వినూత్న నిరసన
ఇటీవల కర్ణాటకలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యలో ఉడిపి జాతీయ రహదారి సమీపంలోని ఇంద్రాణి బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో అక్కడి ప్
Read Moreనాట్లు వేసి అధికార పార్టీ ఎంపీటీసీ, సర్పంచ్ నిరసన
రూ.30 కోట్ల పనిని మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్ బురదమయంగా మారడంతో దిగబడుతున్న వెహికల్స్ నిత్య నరకం చూస్తున్న ఏడు గ్రామాల ప్రజలు
Read Moreచలో అసెంబ్లీకి జేఏసీ సభ్యుల యత్నం
ముషీరాబాద్, వెలుగు : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ
Read Moreట్యాంక్ బండ్ వద్ద పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది VRA లను పోలీసులు ఎక
Read Moreఅసెంబ్లీ ముట్టడికి యత్నించిన పలు సంఘాలు..తీవ్ర ఉద్రిక్తత
అసెంబ్లీ ముట్టడి చేసేందుకు వచ్చిన NSUI కార్యకర్తలను, ఫిషరీస్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించా
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెదక్ టౌన్, వెలుగు: పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 నుంచి రూ.19,500 కు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్
Read Moreప్రజావాణి కార్యక్రమంలో ఉద్రిక్తత
కరీంనగర్ జిల్లా కలెక్టరెట్ దగ్గర జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దళితబంధు లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు లేవంటూ
Read More