bandi sanjay

పేదల కన్నా వాళ్లకే కేసీఆర్ ఎక్కువ పైసలు ఇచ్చిండు

మునుగోడులో ఓటుకు రూ.30 వేలైనా ఇస్తడు  ఎన్నికల కోసం ఆయన వద్ద పైసల డంప్ ఉంది అయినా జనం తెలివైనోళ్లని, బీజేపీనే గెలిపిస్తరని కామెంట్  &n

Read More

బండి సంజయ్ పాదయాత్రలో వివేక్ వెంకటస్వామి

బీజేపీ చీఫ్ బండి సంజయ్తో  పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడంలో బండి సంజయ్ తో కలిసి

Read More

పేదల భూములు గుంజుకునేందుకే ధరణి

పేదల భూములు లాక్కునేందుకే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంల

Read More

బండి సంజయ్ కి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాల్

పాదయాత్ర కాదు.. కేంద్రం నుంచి నిధులు తేవాలని డిమాండ్​ జనగామ, వెలుగు: ‘తెలంగాణకు రూ.24 వేల కోట్ల ఫండ్స్ ఇవ్వాలని కేంద్రానికి నీతి అయోగ్ సిఫార్

Read More

బండి సంజయ్ కి ఎమ్మెల్యే ముత్తి రెడ్డి సవాల్

కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమీక్షా సమావేశాన్ని బహిశ్కరించారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. జనగ

Read More

సీఎం కేసీఆర్కు నేతన్నల కష్టాలు కనిపిస్తలేవా?

యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో 360 మంది

Read More

బెదిరింపులు, ప్రలోభాలే కేసీఆర్ ఫార్ములా

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్ అన్నారు. టీ

Read More

రేపు కమలం తీర్థం పుచ్చుకోనున్న దాసోజు శ్రవణ్

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్

Read More

ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలె

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇప్పటివరకు తాను ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ

Read More

హిందూ దేవాలయాలకు బండి సంజయ్ ఏం చేశాడు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోకర్ గా మారాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడ

Read More

పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొననున్న బీజేపీ ఎంపీలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సంజయ్ తోపాటు రాష్ట్ర బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బా

Read More

ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్

Read More

బీజేపీ నేతలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్

 బీజేపీ విజయ సంకల్ప సభలో ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

Read More