Adilabad District
రైస్ మిల్లర్ల మాయాజాలం.. సీఎంఆర్ లో ఘరానా మోసం
రాజకీయ అండతో రెచ్చిపోయిన యాజమాన్యాలు విచారణలో వెల్లడైన అక్రమాలు ఏడు రైస్ మిల్లులకు రూ.8 కోట్లకుపైగా జరిమానా నిర్మల్, వెలుగు: నిర్మల్
Read Moreఇవ్వని హామీలను సైతం ప్రభుత్వం అందిస్తోంది: ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను సైతం బీఆర్ఎస్ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు వాటి ఫలాలను అందిస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్
Read Moreపొర్లుదండాలతో కార్మికుల నిరసన
ఆసిఫాబాద్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం 11వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం
Read Moreబంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చిన్రు : బోస్లే మోహన్ రావు పటేల్
కుభీరు, వెలుగు: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్
Read Moreగుంతల రోడ్లపై వరినాట్లు
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ టౌన్ లో రోడ్ల పై ఉన్న గుంతలను పూడ్చడంలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీని
Read Moreబంగారు తెలంగాణ మోడల్ ఇదేనా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రజల్ని బానిసలుగా చూస్తున్న సర్కార్ కు బుద్ధి చెప్పాలి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేయాలి కాగజ్నగర్, వెలుగు: వానాకాలంలో ప్రజలు ప్రాణా
Read Moreఈజీఎస్లో బినామీ దందా.. ఆడిట్లో వెల్లడైన అక్రమాలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో జరిగిన ఈజీఎస్ పనులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ జరిగిన పనుల్లో బ
Read Moreభయం భయంగా బడి.. శిథిలావస్థలకు చేరిన గదులు
నిరూపయోగంగా మరుగుదొడ్లు అవసరాలకు బయటకు వెళ్తున్న స్టూడెంట్లు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు ఆదిలాబాద్, వెలుగు : ప్రైవేట్కు దీటుగ
Read Moreకాంగ్రెస్ లోకి వెళ్లడం లేదు.. బీజేపీలోనే ఉంటా : మాజీ ఎంపీ రాథోడ్ రమేష్
అదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రం.. కేసీఆర్ కుటుంబ పాలనగా.. నియంత్రణ పాలనగా మారిందని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం దండుక
Read Moreరోడ్లపై వరి నాట్లు వేసి నిరసన కాంగ్రెస్ నాయకులు
లక్సెట్టిపేట, వెలుగు: మండలంలోని పాత కొమ్ము గూడెం గ్రామంలో బురదమయమైన రోడ్లపై శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ర
Read Moreప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే... తిర్యాణి పోడు రైతుల హెచ్చరిక
తిర్యాణి, వెలుగు: ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పోడు రైతులు గవర్న
Read Moreసీఎం కేసీఆర్ను గద్దె దించేందుకు నిరుద్యోగులంతా సిద్ధం కావాలి : శివసేన రెడ్డి
నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్ను గద్దె దింపేందుకు నిరుద్యోగులంతా సిద్ధం కావాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడ
Read Moreబొగ్గు గని దగ్గర తేనెటీగల దాడి.. 11 మందికి గాయాలు
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గని వద్ద తేనెటీగలు దాడి చేయడంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఆస్పత
Read More












