
CM KCR
కేసీఆర్ సర్కార్ది నిరంకుశ పాలన: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ వైఖరిపై.. తెలంగాణ పోలీసుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలన
Read Moreఅది.. మాకు పవిత్ర గ్రంథంతో సమానం: మంత్రి గంగుల
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన బి ఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో 2023, అక్టోబర్ 17వ తేదీ మంగళవారం మీడియ
Read Moreగన్పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం (అక్టోబర్ 16న) సవాల్ చేసిన విధంగానే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరిగ్గా మధ్యాహ్నం ఒం
Read Moreభారీ బందోబస్తు మధ్య హైదరాబాద్కు ప్రవల్లిక పేరెంట్స్..
హైదరాబాద్ : వరంగల్కు చెందిన విద్యార్థిని ప్రవల్లిక తల్లిదండ్రులను నర్సంపేట పోలీసులు ప్రగతిభవన్ కు తీసుకెళ్తున్నారు. భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్
Read Moreసిరిసిల్లలో సిఎం కేసీఆర్ పర్యటన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం(2023 అక్టోబర్ 17వ తేదీ) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. నవంబర్ 30న తెలంగాణ రాష
Read Moreఇవాళ (అక్టోబర్ 17న) సిరిసిల్ల, సిద్దిపేటకు కేసీఆర్..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం (అక్టోబర్ 17వ తేదీన) సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర
Read Moreతాగు, సాగు నీటికి కరువు లేకుండా చేసినం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కరువు రాకుండా చేయడంలో సీఎం కేసీఆర్ విజయం సాధించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నియో
Read Moreకేసీఆర్ పాలనలో తెలంగాణ దగా పడ్డది : రాజీవ్ చంద్రశేఖర్
కేంద్ర ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ సూర్యాపేట, హుజూర్ నగర్, వెలుగు : సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో త
Read Moreమిర్యాలగూడ సీటు సీపీఎంకు ఇవ్వొద్దు.. కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ
రాష్ట్రంలో లెఫ్ట్, కాంగ్రెస్ సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఐదేసి సీట్ల చొప్పున సీపీఐ, సీపీఎం ప్రతిపాదనలు పెడితే.. రెండేసి చొప్పున ఇచ్చేందుకు కా
Read Moreబీఫామ్ అందుకున్న ఆరూరి
వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ తరఫున బీఫామ్ అందుకున్నారు
Read Moreనిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం : గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు : నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం అమీన్పూర్ మండల పర
Read Moreసికింద్రాబాద్ను స్వర్గంలా మారుస్త : ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్
సికింద్రాబాద్ను స్వర్గంలా మారుస్త ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సికింద్రాబాద్, వెలుగు : తనను ముఖ్యమంత్రిని చేస్తే సికింద్రా
Read Moreదళిత బంధు జాబితాపై ఆందోళనలు.. ఎంపీపీని నిలదీసిన మహిళలు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పెట్ గ్రామంలో దళిత బంధు జాబితాపై దళిత మహిళలు ఆందోళన చేపట్టారు. వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిని దళిత మహిళలు న
Read More