
CM KCR
గవర్నర్కు రాజకీయాల్ని ఆపాదిస్తున్నరు: బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని కరీంనగర్ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇదే సమయంలో బిల్లులో లోపాల
Read Moreరూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి.. రెండు చెంబుల నీళ్లూ ఇవ్వలే: విశ్వేశ్వర రెడ్డి
సీఎం కేసీఆర్ సాగునీరు కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ. రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి రంగారెడ్డి – పాలమూరు జిల్లాలకు రెండు చెంబుల నీళ్లు
Read Moreబతికున్న వ్యక్తి చనిపోయినట్టుగా రికార్డు.. పెన్షన్ నిరాకరించిన అధికారులు
బతికి ఉన్న వ్యక్తిని రికార్డుల్లో చంపేశారు అధికారులు. అంతేకాదు.. పెన్షన్ కూడా తొలగించారు. నేనే బతికే ఉన్నా.. నా పెన్షన్ నాకు ఇవ్వండి మహాప్రభో అని బాధి
Read Moreఛలో అసెంబ్లీకి ఎస్ఎఫ్ఐ పిలుపు.. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
హైదరాబాద్ : నూతన విద్యావిధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ..ఆదివారం (ఆగస్టు 5వ తేదీన) రోజు ఛ
Read Moreఆన్ లైన్ లో కరెంట్ బిల్లు కడుతున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు మోసపోవచ్చు..
బిల్లులు వెంటనే చెల్లించకుంటే విద్యుత్ను నిలిపివేస్తామని బెదిరించి ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డి
Read Moreమా సమస్యలను వెంటనే పరిష్కరించండి : ఔట్ సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల డిమాండ్
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ నాంపల
Read Moreమంత్రి దళితుల భూముల్ని లాక్కుంటున్నారు: పారిజాత నర్సింహరెడ్డి
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని దళితుల భూములను లాక్కుంటున్నారని కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహరెడ్డి ఆరోపించారు. దావు
Read Moreఅసెంబ్లీలో తలసాని వర్సెస్ భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సమస్యలపై సుదీర్ఘంగా చర్
Read Moreతెలంగాణ ఉద్యమ ఆకాంక్షను చాటి చెప్పిన మల్లికార్జున్ : బండారు దత్తాత్రేయ
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్షను ప్రజలకు చాటి చెప్పిన వ్యక్తి మల్లికార్జున్ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైద
Read Moreఆర్టీసీ నష్టాలకు కేసీఆరే బాధ్యుడు : బండి సంజయ్
రాష్ట్రంలో పంట నష్టంపై సీఎం కేసీఆర్ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
Read Moreగవర్నర్ ప్రశ్నలపై ప్రభుత్వ వివరణ.. ఏపీ తరహాలో ఆర్టీసీ విలీనం
ఆర్టీసీ బిల్లులపై గవర్నర్ తమిళిసై ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమాధానలతో కూడిన లేఖను రాజ్భవన్ కార్యదర్శికి ప్రభుత్వం పంపింది. ఆర్టీస
Read Moreరాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది: సంపత్ కుమార్
శాంతినగర్ , వెలుగు: వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జి
Read Moreడబుల్ బెడ్రూంల పేరిట మోసం : వెరబెల్లి రఘునాథ్రావు
లక్సెట్టిపేట, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో సీఎం కేసీఆర్ పేదలను మోసం చేశాడని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు విమర్శించా
Read More