CM KCR

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

లోకేశ్వరం,వెలుగు: కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​ఫైర్​అయ్యారు. పేదలకు డబుల్​బెడ్​రూ

Read More

సీఎం కట్టించకుంటే.. మేమే ఇండ్లు కట్టుకుంటం

‘మా ఊరిని  దత్తత తీసుకున్న సీఎం కేసీఅర్ ఇండ్లు కట్టిస్తామని  హామీ ఇచ్చిన్రు. ఎంత ఎదురు చూసినా ఫాయిదా ఉంటలేదు. సర్కారు కట్టకు

Read More

ఖమ్మంలో కారు దిగేందుకు సిద్ధమవుతున్న జిల్లా గులాబీ నేతలు

త్వరలో బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి? కేడర్​ను కాపాడుకునే పనిలో కేసీఆర్​ ప్రగతిభవన్​లో సమావేశం.. కొత్తగూడెం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు

Read More

హైకోర్టులో నిందితుల తరఫు లాయర్ వాదనలు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎంను ప్రతివాదిగా చేయలేదంటూ ప్రభుత్వం వాదించడాన్ని నిందితుల తరఫు సీనియర్‌‌‌‌‌&

Read More

ఖమ్మం సభకు భారీగా జనసమీకరణ చేయాలని కేసీఆర్ ఆదేశాలు

ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖమ్మం సభ నిర్వహణ బాధ్యతలను మంత్

Read More

ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

ఈ నెల 18న  ఖమ్మం పరిధిలోనే 5 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించారు. ఈ సభకు నాలుగు రాష్ట్రాల నుంచి

Read More

హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉరుకోవొద్దు : బండి సంజయ్

రాష్ట్రంలో వచ్చే 8 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే కార్యక

Read More

ఫాంహౌస్ కేసు : విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

ఫాంహౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వర్చువల్ విధానంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసును తిర

Read More

కేసీఆర్ మీటింగ్కు ఖమ్మం ఎమ్మెల్యేల డుమ్మా

ప్రగతిభవన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామానాగేశ్వర్‌రావు తో పాటుగా

Read More

మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం

ఈ నెల 13నుండి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేస

Read More

మల్లారెడ్డికి 6లక్షల రైతుబంధు: బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 98 లక్షల మంది రైతులు ఓట్లు వేస్తే 50లక్షల మంది

Read More

సర్పంచులు అడుక్కునుడు మానేసి..పోరాడున్రి: రేవంత్

బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఆ న

Read More

Congress War Room Case : గంటపాటు సునీల్ కనుగోలు విచారణ

వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. గంట పాటు అధికారుల

Read More