
CM KCR
నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని.. అక్కడి పరిస్థితులు అందుకు తగ్గట్లు లేవని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన
Read Moreటీఆర్ఎస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నరు
గత నాలుగేళ్లలో కొడంగల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
Read Moreకేసీఆర్ కుటుంబం మునుగోడు ప్రజల మధ్య జరిగే యుద్ధం
మునుగోడులో జరగబోయేది ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబం, మునుగోడు ప్రజల మద్య జరిగే యుద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం పదవీత్యాగం చేసిన త
Read Moreటీమిండియాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్ లో జరిగిన మూడో టీ-20 మ్యాచ్ లో ఆస్టేలియాపై ఘన విజయం సాధించి 21వ సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప
Read Moreమహబూబాబాద్ జిల్లాలో వినూత్నంగా వీఆర్ఏల నిరసన
మహబూబాబాద్ జిల్లా : తమ డిమాండ్లు, హామీలను నెరవేర్చాలంటూ తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం
Read Moreహుజూర్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంపై విచారణ జరపాలె
హుజూర్ నగర్ : హుజూర్ నగర్ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమ
Read Moreకేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాలి
రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్దిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. మునుగోడు ఉ
Read Moreటీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది
రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు,
Read More80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ
సీఎం కేసీఆర్ అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూం
Read Moreకేసీఆర్ను ప్రజలు నమ్మరు
అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్ ప్రీ ఫైనలే హెచ్సీఏ ను కల్వకుంట్ల కుటుంబం భ్రష్టుపట్టించిందని
Read Moreబతుకమ్మ చీరలను అవమానిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: బతుకమ్మ చీరలను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై తన నియోజకవర
Read Moreబంగారు తెలంగాణ కాదు.. బతుకే లేని తెలంగాణ చేశారు
సంగారెడ్డి : ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ సదాశివపేట నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా..? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మ
Read More