
YSJagan
చివరి నిమిషంలో షాకిచ్చిన ముద్రగడ, తాడేపల్లి ర్యాలీ రద్దు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఇదివరకే ప్రకటించాడు ముద్ర
Read Moreపవన్ కళ్యాణ్ ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి... గ్రంధి శ్రీనివాస్
2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులు ఎవరన్నది ఇప్పటికే క్లారిటీ రావటంత
Read Moreటీడీపీ నుండి రఘురామకు టికెట్ ఫిక్స్ అయ్యిందా..?
2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలుపొందిన కొద్దికాలానికే సీఎం జగన్ మీద వ్యతిరేక స్వరం వినిపించటం మొదలు పెట్టాడు రఘురామ కృష్ణం రాజు. గత ఎన్నికల్లో నర్సా
Read Moreరంగంలోకి దిగిన ముద్రగడ - జగన్ కోసం రూట్ మ్యాప్..!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంత కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కాపు సామజికవర్గ హ
Read Moreపార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్... పొత్తుపై క్లారిటీ...
సుదీర్ఘకాలం పాటు ఉత్కంఠ రేపిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎట్టకేలకు కుదిరింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఢిల్లీలో మూడురోజుల పాటు పడిగాపులు కాసి మరీ బ
Read Moreకాకినాడ నుండి ఎంపీగా పవన్ పోటీ..!
2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలు ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో సుదీర
Read Moreఎట్టకేలకు పొత్తు కుదిరింది.. సీట్ల లెక్క తేలింది..
టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. ఢిల్లీలో రెండురోజుల పాటు సుదీర్ఘ పడిగాపుల తర్వాత చంద్రబాబు,
Read Moreఢిల్లీలో బాబు, పవన్ తిప్పలు... మూడోరోజు కూడా పడిగాపులు తప్పవా..?
ఏపీలో పొత్తు రాజకీయం క్లైమాక్స్ కి చేరింది. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీతో పొత్తు కోసం శతవిధ
Read Moreపవన్ కు బిగ్ షాక్: హరిరామ జోగయ్య కీలక నిర్ణయం... కాపు సంక్షేమ సేన రద్దు..!
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మీద
Read Moreక్లైమాక్స్ కి చేరిన టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు - ఢిల్లీలో సీట్లపైన జోరుగా చర్చలు..!
2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ఉత్కంఠ రేపుతున్న అంశం బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు.
Read Moreవచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ తప్పనిసరా..?
ఓటర్ ఐడీకి ఆధార్ ను లింక్ చేయటంపై చాలా కాలంగా ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓటర్ ఐడీకి ఆధార్ ను అనుసంధానం చేయాలని 2015లోనే ఈసీ నిర్ణయించింది. అయితే, ఆధా
Read Moreటీడీపీలోకి వివేకా కూతురు సునీత - ఆ రోజే ప్రకటన..!
మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నారని ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. తాజాగా ఆమె టీడీపీలో
Read Moreకాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యో
Read More