Adilabad
లెదర్పార్కు రీఓపెన్కు కృషి : వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రిలో లెదర్ పార్కును రీఓపెన్ చేసేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. గురువారం రాత్రి
Read Moreసింగరేణిని కేసీఆర్ అమ్ముకున్నడు : వంశీకృష్ణ
ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండు ఎంపీగా గెలిస్తే కొత్త గనులు ఏర్పాటు చేయించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వెల్లడి
Read Moreఇంకా 48 గంటలే.. పోలింగ్కు దగ్గర పడుతున్న గడువు
నేతలు, అభ్యర్థుల ఉరుకులు పరుగులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు అగ్రనేతల పర్యటన
Read Moreకేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
నిర్మల్ జిల్లా బైంసాలో కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమాన్ దీక్షాపరులు కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. కేటీఆర్ కార్నర్ మీటి
Read Moreకాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క
లక్ష్మణచాంద, వెలుగు: కాంగ్రెస్పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. లక్ష్మణచాంద మండలం వడ్య
Read More123 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రేషన్ బియ్యం కొని మహారాష్ట్రలో అమ్మేందుకు వ్యాన్లో తరలిస్తున్న 123 క్వింటాళ్లను కరీంనగర్ వి
Read Moreకాంగ్రెస్లోకి మరో ముగ్గురు కౌన్సిలర్లు
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలో బీఆర్కు మరో షాక్తగిలింది. ఇప్పటికే పలువురు మున్సిపల్కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరగా.. తాజాగా మరో ముగ్గురు ఆ పార్ట
Read Moreబోథ్ బీజేపీ, బీఆర్ఎస్కు భారీ షాక్
ఆ పార్టీలను వీడిన సీనియర్లు, ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక బోథ్, వెలుగు: బోథ్నియోజకవర్గంలో బీజేపీ, బ
Read Moreగడ్డం వంశీకృష్ణకే మాలల మద్దతు : చెన్నయ్య
లక్సెట్టిపేట, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకే మాలల పూర్తి మద్దతు ఉంటుందని మాల ప్రజా సంఘాల జేఏసీ చై
Read Moreఇంటికో ఉద్యోగమని కేసీఆర్ మోసం చేసిండు : వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం రాజ్యాంగాన్ని మార్చడానికే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది &nbs
Read Moreరిజర్వేషన్లపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి : నగేశ్
జన్నారం/కడెం, వెలుగు: కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ
Read Moreదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి : దుర్గం దినకర్
ఆసిఫాబాద్, వెలుగు: దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఎం పార్టీ ఆసిఫాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శి దుర్గం
Read Moreఇవాళ నిర్మల్కు భట్టి విక్రమార్క రాక
నిర్మల్, వెలుగు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం నిర్మల్ కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ తుది దశ ఎన్నికల ప్రచారానికి సంబంధించి వ్యూహ రచన
Read More












