కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రేషన్ బియ్యం కొని మహారాష్ట్రలో అమ్మేందుకు వ్యాన్లో తరలిస్తున్న 123 క్వింటాళ్లను కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున కాగజ్ నగర్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ను స్థానిక మసాలా వాగు వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి సయ్యద్ ఆరిఫ్, ఇషాక్ అహ్మద్ అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.4 లక్షలు ఉంటుందని, కాగజ్నగర్ ఎంఎల్ఎస్ పాయింట్ లో అప్పగించి వ్యాన్ను రూరల్ పీఎస్కు తరలించినట్లు అధికారులుతెలిపారు.
123 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- ఆదిలాబాద్
- May 9, 2024
లేటెస్ట్
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- మే 21న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
- భారత చట్టాలకు పూర్వం.. బ్రిటీష్ కాలంలో ఇవే ఉండేవి
- నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ
- ఆర్మూర్ టౌన్ లో గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం
- HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు
- ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..
- బ్రిడ్జి నిర్మించారు..రోడ్డు మరిచారు
- మెరిట్ ఆధారంగా వీసీలను నియమించాలి : మామిడాల ఇస్తారి
- బోధన్ మండలంలో మట్టి టిప్పర్ల పట్టివేత
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్