Adilabad
ఇంటర్ లో ఫెయిలయ్యానని మరో స్టూడెంట్ ఆత్మహత్య
వారం రోజుల కిందట విడుదలైన ఇంటర్ ఫలితాలలో చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా
Read Moreరాష్ట్రాన్ని వణికిస్తోన్న చలిగాలులు
రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. చలి పెరగడంతో ప్రజలు ఉదయాన్నే బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుందుభి మోగించింది. ఆరుకు ఆరు స్థానాల్లో గెలిచి.. టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మొత
Read Moreప్రి వెడ్డింగ్ షూటింగ్స్ c/o కడెం
ఆదిలాబాద్ జిల్లా అంటేనే అందమైన అడవులు. పచ్చటి వాతావారణం, ఎత్తైన జలపాతాలు. ఆదివాసీల గుడిసెలు, ఎటు చూసినా పచ్చని చెట్లతో లొకేషన్స్ అన్నీ &ls
Read Moreఇయ్యాల్టి నుంచే సింగరేణి కార్మికుల సమ్మె
3 రోజులు బొగ్గు గనుల్లో ఉత్పత్తి బంద్ మందమర్రి, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలంను వ్యతిరేకిస్తూ సింగరేణిలోని గుర్తింపు సంఘమైన
Read Moreరాత్రికి రాత్రే రేటు తగ్గిస్తరా?
పత్తి ధర తగ్గడంతో రోడ్డెక్కిన రైతన్న ఆదిలాబాద్లో ధర్నా.. మార్కెట్ యార్డు గేట్లు మూత బోథ్ (ఆదిలాబాద్), వెలుగు: రాత్రికి రాత్రి పత్తి
Read Moreట్రాఫిక్ చలాన్ల బాధ తట్టుకోలేక బండికి నిప్పు
ట్రాఫిక్ చలాన్ల బాధ తట్టుకోలేక ఆదిలాబాద్ పట్టణంలో.. ఓ వ్యక్తి ఏకంగా తన బండికి నిప్పుపెట్టాడు. పంజాబ్ చౌక్ దగ్గర ట్రాఫిక్ పోలీస
Read Moreఏకగ్రీవాల కోసం టీఆర్ఎస్ పాచికలు పారలే
నామినేషన్ విత్డ్రాల చివరి రోజు ఆదిలాబాద్లో హైడ్రామా సంబంధం లేని వ్యక్తితో విత్డ్రా చేయించేందుకు ప్రయత్నం అడ్డుకున్న బ
Read Moreఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. 25 మందికి గాయాలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల -తర్నం మధ్యలో ఘటన ఆదిలాబాద్: ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్నాయి. జైనథ్ మండలం నిరాల-తర్నం మధ్యలో జరిగిన ప్రమాదంలో
Read Moreకోవిడ్ కేంద్రంలో దొంగతనం..
కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో చోరీ జరిగింది. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ కేంద్రం గది తాళాలు పగులగొట్టి రెండు మానిటర్లు ఎత్తుకెళ్లారు. ఈ సీన్
Read Moreదైవదర్శనానికి వెళ్తూ వ్యాన్ బోల్తా.. ఇద్దరి మృతి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోదరిగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో పదిమందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని కిన్వట్
Read Moreతొలిరోజే తేమ పేరిట ట్రేడర్ల డ్రామా
పత్తికి ఎక్కువ రేటు వస్తుండడంతో ఏకమైన వ్యాపారులు మాయిశ్చర్ సాకుతో ధర తగ్గించే యత్నాలు కటాఫ్ కు 8 శాతం.. ఆపై పాయింట్ కు కిలో తరుగుకు నిర్ణయం ఆ
Read Moreకారు ఒకరి చేతిలో.. స్టీరింగ్ మరొకరి చేతిలో
భైంసాలో హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో కారు ఒకరి చేతిలో ఉంటే, స్టీరింగ్ ఇంకొకరి చేతిల
Read More












