Adilabad

ఖాళీ బిందెలతో కలెక్టరేట్​ ముట్టడి

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : ఆదిలాబాద్​పట్టణంలోని కస్తాల రామకిష్టు కాలనీకి నీరందించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో కలెక్టరేట్ ​ము

Read More

చిన్నారులపై వీధి కుక్కల దాడి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్  మండలం అంకోలి గ్రామంలో చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. మంగళవారం నవనీత్, అపర్ణ, అర్చనపై వేర్వేరుగా కుక్కలు దాడి

Read More

విధుల్లో నిర్లక్ష్యం.. ఐదుగురు AEOలపై సస్పెన్షన్ వేటు

విధుల్లో నిర్లక్ష్య వహించిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. లేటెస్ట్ గా ఐదుగురు ఏఈవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read More

కౌటాల మండలం రైతులకు కొబ్బరి మొక్కల పంపిణీ

కాగ జ్ నగర్, వెలుగు: ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు కొబ్బరి మొక్కల పంపిణీ చేశారు. కౌటాల మండలం లో మొత్తం 1000 మొక్కలను ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచ

Read More

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రామారావు పటేల్

ముధోల్, వెలుగు : రైతులు వరి   కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే  రామారావు పటేల్ అన్నా రు. సోమవారం ముధోల్ మండలంలోని ఎడ్బి

Read More

బాధిత కుటుంబానికి కాంగ్రెస్​ లీడర్ల ఆర్థికసాయం

కోల్​బెల్ట్​, వెలుగు:​ రామకృష్ణాపూర్​ పట్టణంలోని కనకదుర్గా కాలనీకి చెందిన బర్ల లలితమ్మ బాధిత కుటుంబానికి కాంగ్రెస్​ లీడర్లు సోమవారం ఆర్థికసాయం చేశారు.

Read More

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు అక్టోబర్ 25కి వాయిదా : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 23న ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లు 25కు  వాయిదా వేసినట్లు  కల

Read More

అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు : గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీల పరిష్కారం కోసం అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్

Read More

అయ్యోపాపం.. కోతులు వెంటపడ్డాయి.. చనిపోయింది

నిర్మల్ జిల్లా ఖానాపూర్ టౌన్ లో ఘటన ఖానాపూర్, వెలుగు :  కోతులు ఇంట్లోకి వెళ్లి వెంటపడడంతో  భయంతో పరుగులు తీసిన మహిళ కిందపడి మృతిచెంద

Read More

కలెక్టరేట్ వద్ద ఆదివాసీల ధర్నా 

ఆఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట కలెక్టర్ కు వినతిపత్రం అందించిన నేతలు ఆదిలాబాద్, వెలుగు :  రైతులకు ప

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ రాష్ట్రాన్ని లూటీ చేసింది

భూ ప్రక్షాళన వల్లే రైతు భరోసా ఆలస్యం ఎక్సైజ్‌‌‌‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి టౌన్‌‌‌‌, వ

Read More

ఈసారైనా మద్దతు దక్కేనా.. వ్యాపారుల మోసాలకు చెక్ పెడితేనే రైతులకు న్యాయం

ఈనెల 23 నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్న సీసీఐ జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర రూ.7,521  తేమ శాతం 8కి మిచకుండా తీసుకురావా

Read More

నిర్మల్ జిల్లా ఆస్పత్రిల్లో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు పెట్టిన పేషెంట్లు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ( అక్టోబర్ 20) ఉదయం ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ జనరల్ వార్డులో ఒక్కసారిగ

Read More