
Adilabad
ఖాళీ బిందెలతో కలెక్టరేట్ ముట్టడి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్పట్టణంలోని కస్తాల రామకిష్టు కాలనీకి నీరందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో కలెక్టరేట్ ము
Read Moreచిన్నారులపై వీధి కుక్కల దాడి
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామంలో చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. మంగళవారం నవనీత్, అపర్ణ, అర్చనపై వేర్వేరుగా కుక్కలు దాడి
Read Moreవిధుల్లో నిర్లక్ష్యం.. ఐదుగురు AEOలపై సస్పెన్షన్ వేటు
విధుల్లో నిర్లక్ష్య వహించిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. లేటెస్ట్ గా ఐదుగురు ఏఈవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Moreకౌటాల మండలం రైతులకు కొబ్బరి మొక్కల పంపిణీ
కాగ జ్ నగర్, వెలుగు: ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు కొబ్బరి మొక్కల పంపిణీ చేశారు. కౌటాల మండలం లో మొత్తం 1000 మొక్కలను ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచ
Read Moreకొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రామారావు పటేల్
ముధోల్, వెలుగు : రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నా రు. సోమవారం ముధోల్ మండలంలోని ఎడ్బి
Read Moreబాధిత కుటుంబానికి కాంగ్రెస్ లీడర్ల ఆర్థికసాయం
కోల్బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గా కాలనీకి చెందిన బర్ల లలితమ్మ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ లీడర్లు సోమవారం ఆర్థికసాయం చేశారు.
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు అక్టోబర్ 25కి వాయిదా : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 23న ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లు 25కు వాయిదా వేసినట్లు కల
Read Moreఅర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు : గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీల పరిష్కారం కోసం అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్
Read Moreఅయ్యోపాపం.. కోతులు వెంటపడ్డాయి.. చనిపోయింది
నిర్మల్ జిల్లా ఖానాపూర్ టౌన్ లో ఘటన ఖానాపూర్, వెలుగు : కోతులు ఇంట్లోకి వెళ్లి వెంటపడడంతో భయంతో పరుగులు తీసిన మహిళ కిందపడి మృతిచెంద
Read Moreకలెక్టరేట్ వద్ద ఆదివాసీల ధర్నా
ఆఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట కలెక్టర్ కు వినతిపత్రం అందించిన నేతలు ఆదిలాబాద్, వెలుగు : రైతులకు ప
Read Moreబీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని లూటీ చేసింది
భూ ప్రక్షాళన వల్లే రైతు భరోసా ఆలస్యం ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి టౌన్, వ
Read Moreఈసారైనా మద్దతు దక్కేనా.. వ్యాపారుల మోసాలకు చెక్ పెడితేనే రైతులకు న్యాయం
ఈనెల 23 నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్న సీసీఐ జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర రూ.7,521 తేమ శాతం 8కి మిచకుండా తీసుకురావా
Read Moreనిర్మల్ జిల్లా ఆస్పత్రిల్లో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు పెట్టిన పేషెంట్లు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ( అక్టోబర్ 20) ఉదయం ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ జనరల్ వార్డులో ఒక్కసారిగ
Read More