
Adilabad
రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు : వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం, మిషన్ భగీరథ నిధుల దుర్వినియోగం బీఆర్ఎస్ సింగరేణిలో 60వేల ఉద్యోగాలు తీసేసింది అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తం క్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో కలకలం .. రోడ్డుపైన మనిషి పుర్రె, ఎముకలు
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో మని షి పుర్రె, ఎముకలు కనిపించి కలకలం రేపాయి. నేరడిగొండ మండలం నారాయణపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన సోమవారం గుర్
Read Moreబెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ ప్రారంభం .. తీరిన మామిడి రైతుల కష్టాలు
ఇద్దరు ట్రేడర్లకు లైసెన్సులు ఇచ్చిన అధికారులు టన్నుకు రూ.50 వేల చొప్పున ధర చెల్లింపు గతంలో నాగపూర్ మార్కెట్లో అమ్మకాలు అక్కడ కమీషన్ ఏ
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 28న) ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్ర
Read Moreనిర్మల్ జిల్లాలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వంద మంది మైనర్లు
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. కౌన్సెలింగ్ నిర్మల్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిర్మల్ఎస్పీ జానకి షర్మిల స్పెషల్ఫోకస్పెట్టార
Read Moreజన్నారం గ్రామంలో ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
జన్నారం, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు.
Read Moreబాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల
Read Moreఐదు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
సిరిసిల్ల జిల్లాలో బైక్, కారు ఢీ.. ఇద్దరు మృతి సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకొక్కరు..
Read Moreఇక డ్రైనేజీ సమస్యలుండవ్ .. భారీ వరద కాల్వల కోసం ప్రతిపాదనలు
ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి ఆదేశాలు డీపీఆర్సిద్ధం చేస్తున్న కన్సల్టెన్సీ రూ.40 కోట్ల అంచనా వ్యయం తీరనున్న డ్రైనేజీ, వరద నీటి ఇబ్బందుల
Read Moreబస్సు వచ్చే.. సంబురం తెచ్చే.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి
బస్సు వచ్చే.. సంబురం తెచ్చే.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సదుప
Read Moreభూభారతితో భూ సమస్యలన్నీ పరిష్కారం .. అవగాహన సదస్సుల్లో కలెక్టర్లు
ఆదిలాబాద్/లక్ష్మణచాంద/సారంగాపూర్/కాగజ్ నగర్/తాండూరు, వెలుగు: భూభారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గాద
Read Moreరోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్కు రెండేండ్ల జైలు
జైపూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికితో పాటు, పలువురు గాయపడడానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ చెన్నూర్ జూనియర్ కోర
Read Moreఇందారం ఓపెన్కాస్ట్లో..15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం : వెంకటేశ్వర్లు
జైపూర్, వెలుగు: ఇందారం ఓపెన్కాస్ట్లో ఈ ఏడాది 15 లక్షల టన్నుల బొగ్గును తీయాలని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్
Read More