Adilabad

నేరడిగొండ, బెల్లంపల్లిలో జోరుగా దండారి ఉత్సవాలు

బెల్లంపల్లి రూరల్/బజార్ హత్నూర్/ నేరడిగొండ, వెలుగు: ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. కాసిపేట మండలంలోని దేవాపూర్​సల్ఫలవాగులో ఆదివా

Read More

ఇండస్ట్రీస్​ కమిటీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్​ నేతల సంబురాలు కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా నియమించ

Read More

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు నష్టం : ఇంటలెక్చువల్ ఫోరం

నిర్మల్, వెలుగు: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీ, ఎస్సీ ఎస్టీలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఇంటలెక్చువల్స్ ఫోరం ఆరోపించింది. ‘ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన

Read More

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో .. తేమ ఎక్కువగా ఉందంటూ ధరలో కోత

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ తేమ కారణంగా రైతులకు మద్దతు ధర దక్కడం

Read More

పాడుబడ్డ బంగ్లాలో తహసీల్దార్​ ఆఫీస్​

నాచుపట్టి శిథిలావస్థలో మావల ఎమ్మార్వో కార్యాలయం బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా క

Read More

బెల్లంపల్లిలో జోరుగా రక్తదాన శిబిరాలు

ఆదిలాబాద్​టౌన్/బెల్లంపల్లి, వెలుగు: నాడు పోలీసుల ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ప్రశాంత జిల్లాకు కారణమని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ​ఆలం అన్నారు. అమరవీరుల సం

Read More

ఆఫ్​లైన్ సభ్యత్వ నమోదును సక్సెస్ చేయండి : రావుల రాంనాథ్

ఖానాపూర్/ పెంబి, వెలుగు: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు సక్సెస్ చేయాలని సభ్యత్వ నమోదు పరిశీలకుడు రావుల రాంనాథ్ కోరారు

Read More

ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతు

స్నానం చేసేందుకు నీళ్లలో దిగిన స్నేహితులు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటమునిగిన యువకులు ఆసిఫాబాద్ ​జిల్లాలో ఘటన కాగజ్ నగర్, వెలుగు: ప్రాణహిత

Read More

బెల్లంపల్లిలో మెగా రక్తదాన శిబిరం

233 యూనిట్ల రక్తం సేకరణ ఏసీపీ రవికుమార్  బెల్లంపల్లి, వెలుగు: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో

Read More

రాంజీగోండు వనవాసి స్కూల్‌కు సింగరేణి విరాళం

రూ.3,34 లక్షల చెక్కు అందజేసిన సింగరేణి జీఎం కోల్​బెల్ట్​, వెలుగు: ​బెల్లంపల్లిలోని రాంజీగోడు విద్యార్థి నిలయ వనవాసి కళ్యాణ పరిషత్​కు మందమర్రి

Read More

జైపూర్ మండలంలో రైతుల ఖాతాల్లో రూ.11 లక్షలు జమ

జైపూర్, వెలుగు:  మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు  వేలాల, గోపాల పూర్, పౌనూర్ గ్రామాలకు చెందిన పంట చేన

Read More

పత్తి ధర పెంచాల్సిందే.. ఆదిలాబాద్ మార్కెట్ లో  రైతుల ఆందోళన 

8 శాతం తేమతో సీసీఐ ధర  రూ. 7,521 నిర్ణయం  రూ. 7,200 కొనుగోలు చేస్తామన్న ప్రైవేట్ వ్యాపారులు  ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలు నిల

Read More

 పెంబి మండలంలో మోడల్​ లైబ్రరీల ప్రారంభం

పెంబి/కుంటాల, వెలుగు: రూమ్ టూ రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పలు చోట్ల గురువారం మోడల్  లైబ్రరీలను ప్రారంభించారు. పెంబి మండల కేంద్రంలోని ప్రైమరీ స్క

Read More