
Adilabad
రామగుండంలో వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ
రామగుండంలో వందే భారత్ సూప్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఈ సందర్బంగా మాట్లాడిన ఎంపీ వంశీక
Read Moreచిన్నారి తల మిస్సింగ్.. నిర్మల్ జిల్లాలో సంచలన ఘటన
కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లా
Read Moreనిర్మల్లో హైవే కారిడార్తో.. వ్యాపారానికి ఊతం
నిర్మల్ కేంద్రంగా 4 రాష్ట్రాలకు రోడ్ల లింకేజీ.. రాష్ట్రంలో 5 జిల్లాలతో అనుసంధానం మెరుగు పడనున్న రవాణా రంగం విస్తరించనున్న వ్యాపార, వాణిజ్య కా
Read Moreబొజ్జ గణపయ్యకు బోలెడు నైవేద్యాలు
లక్సెట్టిపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్టించిన మహా గణపతికి గురువారం భక్తులు 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం
Read Moreఎన్హెచ్ 63 భూసేకరణకు బ్రేక్
అలైన్మెంట్ మార్పులపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు కౌంటర్ వేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు కోర్టు ఆర్డర్ అప్పటివరకు రైతులను భూముల్లోంచి పంపవద్దని
Read Moreరిమ్స్ లో అరుదైన శస్ర్తచికిత్స
రోగి పక్కటెముకల్లోని ట్యూమర్ ను తొలగించిన డాక్టర్లు ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన
Read Moreస్పెషలిస్టు డాక్టర్ల కోసం సింగరేణి నోటిఫికేషన్
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్పద్ధతిలో కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి సింగరేణి యాజమాన్యం గురువారం నోటిఫికేషన్
Read Moreసొంత ఖర్చులతో యువత రోడ్లకు రిపేర్లు
దహెగాం, వెలుగు: తమ సొంత ఖర్చులతో దహెగాం యువత రోడ్లకు రిపేర్లు చేయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ఇంటర్నల్ రోడ్లు బాగా దెబ్బతిన్న
Read Moreబాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏండ్ల జైలు
నిర్మల్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.1500 జరిమానా
Read Moreమీటింగులు జరగట్లే.. సమస్యలు తీరట్లే..
ఏజెన్సీలో జాడలేని ఐటీడీఏ సమావేశాలు గిరిజన సమస్యలు, సంక్షేమంపై కనిపించని చర్చావేదిక నేటికీ అభివృద్ధికి దూరంగా గిరిజన గ్రామాలు రోడ్లు లేక
Read Moreసీఎం రేవంత్ను కలిసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో భేటీ తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి కోల్బెల్ట్, వెలుగు: తమ డిమాండ్లను పరి
Read Moreరోడ్లు, బ్రిడ్జిల రిపేర్లకు రూ.465 కోట్లు కావాలె!
వర్షాలు, వరదల నష్టం అంచనాను ప్రభుత్వానికి నివేదించిన అధికారులు తాత్కాలిక రిపేర్లకు రూ.13 కోట్లు అవసరం పంట నష్టం రూ. 4 కోట్లకు పైనే ఆ
Read Moreకార్మికుల సమస్యల పరిష్కారంలో జాప్యం
బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ఆందోళనలకు సిద్ధంకావాలని పిలుపు కోల్బెల్ట్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ
Read More