Andhra Pradesh

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఇవాళ కూడా 11 వేల 698 కొత్త కేసులు.. 37 మరణాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ శనివారం కూడా 11 వేల 698 కే

Read More

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్య నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  శనివారం(రేపు

Read More

ఏపీలో మళ్లీ బుసకొడుతున్న కరోనా...

అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ ఉధృతం అవుతోంది. తగ్గినట్లేతగ్గి మళ్లీ కోరలు చాస్తోంది. ఇవాళ గురువారం ఒక్కరోజే 11 వేల కేసులు నమోదయ్యాయి. ప్రభుత

Read More

చేస్తే అన్ని థియేటర్లు బంద్ చేయాలి..

నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్: సినిమా థియేటర్ల బంద్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ మాదిరి మినహాయింపులివ్వడం సరికాదని సినీ నిర్మాత

Read More

సీఎం జగన్ హిందువు కాదు.. ఓ క్రైస్తవుడు

జగన్ హిందువు కాదు.. ఓ క్రైస్తవుడని స్వామి పరిపూర్ణానంద అన్నారు. హిందూ సమాజానికి మంచి చేస్తానని జగన్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోదని‌... దాన్ని ఆ

Read More

ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

పరిషత్‌ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. హై కోర్టు సింగి

Read More

బైకుపై కూలిన సెల్ టవర్.. వ్యక్తి మృతి

మరో మహిళకు రెండు కాళ్లు విరిగాయ్ తాడేపల్లిగూడెం పట్టణంలో ఘటన పశ్చిమ గోదావరి జిల్లా: అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులకు ఓ సెల్ టవర్ కూలిపోయింది

Read More

కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీకి బదలాయింపు

అమరావతి: కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదిలీ అయింది. విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ కృ

Read More

రెండేళ్లయింది.. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సంచలన కామెంట్స్ న్యూఢిల్లీ: మా నాన్న హత్య జరిగి రెండేళ్లయింది.. న్యాయం కోసం ఇంకెంత కాలం మేం వేచి చూ

Read More

గృహ విద్యుత్‌కు కనీస ఛార్జీల్లేవు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్‌ను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ నియంత్రణ మండలి (ERC). సగటు యూనిట్‌ ధరను రూ.7.17 నుంచి రూ.

Read More

కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియంలోనే పాఠాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియంలోనే పాఠాలు చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్, డిగ్రీల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవే

Read More

హిందూ ఆలయాల నిధులను వాటికే ఖర్చు చేయాలి

తిరుపతి: ఏపీ దేవాదాయ శాఖ పనితీరు బాగోలేదని పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి మహాస్వామి మండిపడ్డారు. సెక్యూలర్ సంక్షేమ పథకాల కోసం ఆలయాల ఆదాయంలో

Read More

ఆంధ్రా ఆగట్లే.. సంగమేశ్వరం కింద కొత్తగా 9 రిజర్వాయర్లు

అదనంగా లక్ష ఎకరాలకు నీళ్లు రూ.17,363 కోట్లతో రిజర్వాయర్లు, లిఫ్టులు, ఇతర పనులు హంద్రీనీవా, గాలేరు–నగరికి లింక్​ చేస్తూ నీళ్ల దోపిడీ కొత్త స్టోరేజీ లేద

Read More