Andhra Pradesh

ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా

కేబినెట్ భేటీ అనంతరం రాజీనామాలు సీఎం జగన్ కు అందజేసిన మంత్రులు అమరావతి: ఏపీ మంత్రివర్గంలోని మొత్తం 24మంది సభ్యులు రాజీనామా చేశారు. గురువారం సీ

Read More

ఏపీలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి 11న ముహూర్తం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 11న కొత్త మంత్రివర్గ ప్రమాణం ఉంటుందని ప్రకటించిన విషయం తెల

Read More

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు 

ప్లాంట్ ను ఏర్పాటు చేసిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్టణం: చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసింది ఏపీ గ్రేటర్ వి

Read More

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో  సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధ

Read More

దొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ

శ్రీకాకుళం జిల్లా: దేవాలయంలో దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు ఓ దొంగ. కిటికీలోంచి బయటపడేందుకు ప్రయత్నించి అందులోనే ఇరుక్కుపోయిన ఉదంతం తెల్లారాక

Read More

వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

అనంతపురం జిల్లా కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పార్క్ చేసిన బుల్లెట్ బైకు పెట్రోల్ ట్యాంక్ పెద్ద శబ్దం చేస్తూ.. పేలిన ఘటన వీడియో వైరల్ అవుత

Read More

కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌లో కేంద్రం సవరణలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్​లో మూడు కీలక సవరణలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం తిరిగి వేర్వేరు గెజిట్ నోటిఫికేష

Read More

ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం

Read More

ఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు

అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ

Read More

మూడు నెలల చిన్నారిని ఏడుసార్లు అమ్మిన్రు

తల్లి కడుపులో 9 నెలలు భద్రంగా ఉన్న చిన్నారి.. భూమి మీదకు రాగానే అభద్రతకు లోనైంది. కడుపులో మోసిన తల్లికి లేని బరువు.. పెంచడానికి ఆ తండ్రికి బరువైంది. ద

Read More

చిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన

Read More

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు

అమరావతి: విజయవాడ నుంచి కడప కు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో నాలుగు రోజులపాటు విజయవాడ.. కడప మధ్య విమాన సర్వీసులు నిర్వహిస

Read More

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాకరాపేట ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది ప్రైవేట్ బస్సు. ఈ ఘటనలో.. 8 మంది చనిపోయారు. మొత్తం 63 మంది ప్రయా

Read More