
Andhra Pradesh
అప్మెల్ తెలంగాణదే
1976లో ఏర్పడిన అప్మెల్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందికి వస్తుంది. కాబట్టి ఆస్తి పంపకాల పరిధిలోకి అసలు రాదు. 1994లో టీడీపీ అధికారంలో ఉన
Read Moreనవంబర్ 2 నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… కరోనా వ
Read Moreఅనంతపురం కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య
అనంతపురం: నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్న
Read Moreఆంధ్రప్రదేశ్ పేరులోనే దోఖా ఉంది- ‘మేరా సఫర్’
పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘన, విద్య, ఉద్యోగ రంగాల్లో జరిగిన అన్యాయమే 1969 ఉద్యమానికి కారణం. అసలు ఆంధ్రప్రదేశ్ పేరులోనే దోఖా ఉంది. తెలంగాణాంధ్ర అని రాష్
Read Moreఏపీలో కొత్తగా 6,242 పాజిటివ్ కేసులు నమోదు
ఏపీలో గడిచిన 24గంటల్లో 6,242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. 40మంది మృతిచెందిడంతో ఇప్పటివరకు కరోనాతో
Read Moreశ్రీకాళహస్తి గుడిలో గన్ మిస్ ఫైర్..
శ్రీకాళహస్తి గుడి మహాద్వారం వద్ద ఘటన.. తిరుపతి: శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్ గన్ మిస్ఫైర్ అయింది. గన్ లాక్ చేస్తుండగా ఒక్కసారిగా గన్
Read Moreఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మళ్లీ వాయిదా
ఏపీలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్
Read Moreఏపీలో విజయవంతంగా ముగిసిన సచివాలయ పరీక్షలు
13 శాఖల్లో ఖాళీలకు 7 రోజులపాటు 14 పరీక్షల నిర్వహణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయి.
Read More‘వైసీపీ-టీడీపీ-జనసేన.. ఈ పార్టీలన్నీ బీజేపీ గొడుగు కింద పనిచేసేవే’
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందిరా భవన్లో ఆంధ్ర ప
Read Moreఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారంతో పోల్చుకుంటే ఒకే రోజుకే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర
Read Moreఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా .. గడిచిన 24గంటల్లో 7,738 మందికి సోకిన వైరస్
ఏపీలో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 7,738 మందికి కరోనా సోకగా.. 57మంది మరణించారు. దీంతో కరోనాతో ఇ
Read More