
Andhra Pradesh
మా అన్న మీద అలిగి పార్టీ పెట్టలేదు
తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని, కేసీఆర్ ఓ డిక్టేటర్ అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేక నిరుద్యోగు
Read Moreఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన విద్యాశాఖ
Read Moreసోషల్ మీడియాలో భయపెట్టాలని చూస్తున్నరు
కృష్ణాజలాలపై ఏపీ వితండ వాదం చేస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. శ్రీశైలం పూర్తి హైడల్ ప్రాజెక్టు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనల ప్రకా
Read Moreసాగర్లో భారీగా తెలుగు రాష్ట్రాల పోలీసులు
నాగార్జున సాగర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదం కారణంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు పెంచాయి. శ్రీశైలం జలాశయంలోని న
Read Moreఏపీలో కొత్తగా 4,250 కేసులు..33 మంది మృతి
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. అలాగే ఒక్క రోజులో కొవిడ్-19తో
Read Moreహైదరాబాద్లోని ఆంధ్రావాళ్లే ఏపీని ప్రశ్నించాలె
న్యూఢిల్లీ: ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే కొందరు సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని మంత్రి శ్రీనివ
Read Moreఏపీ అక్రమ ప్రాజెక్టులు కడితే చూస్తూ ఊరుకోం
హైదరాబాద్ : కృష్ణానీటి విషయంలో ఏపీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఏప
Read Moreఏపీలో ఒకే రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక
Read Moreఏపీలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశ
Read Moreఏపీలో డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు నడవనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2021-22 విద్యా స
Read Moreఏపీలో కొత్తగా 6,952 కేసులు.. 58 మంది మృతి
అమరావతి : 24 గంటల్లో ఏపీలో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా .. 6,952 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యిందని తెలిపింది ఏపీ వైద
Read Moreఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు
అమరావతి: ఏపీలో ఇప్పటివరకు 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ ముఖ్య కా
Read Moreబెడ్ కన్ఫర్మ్ లేకపోతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వం
హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి మన స్టేట్లోకి వస్తున్న కరోనా పేషెంట్ల అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు రానివ్వడం లేదు. తాజాగా ఆంధ్రప
Read More