ఏపీలో  1,166 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో  1,166 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 25,495 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,166 పాజిటివ్ కేసులుగా నిర్ధారణయ్యాయి.అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 256 కొత్త కేసులు నమోదైయ్యాయి.  9,632 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఐదుగురు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,11,133 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,64,032 మంది కోలుకున్నారు.ఇంకా 32,413 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,688కి పెరిగింది.

 

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో సిద్ధూ కూతురు రబియా