Andhra Pradesh

శ్రీశైలంలో ఈనెల 30 వరకు స్పర్శదర్శనాలు

శ్రీశైలం: ఉగాది వేడుకలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు ఈనెల 30వ తేదీ వరకు స్పర్శ దర్శనాలకు అనుమతిస్తారు. కర్నాటక, మహారాష్ట్రల

Read More

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైలాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆమెకు

Read More

29న శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు

మార్చి 28న సిఫారసు లేఖలు స్వీకరించబడవు తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో  మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ&zwnj

Read More

ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యుల సస్పెండ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారంటూ అసహనం వ్యక్తం

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ

Read More

ఏపీకి వాతావరణశాఖ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించింది. రేపు తుఫానుగా మారుతుందని తెలి

Read More

ఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్

అనంతపురం: ఉన్నత చదువులకు వయసు అడ్డంకాదని నిరూపించాడో పెద్దాయన. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ అభ్యసించేవారు కొందరే ఉంటారు. అలాంటి కోవకు చ

Read More

కేయూలో ఖోఖో విమెన్​ చాంపియన్​షిప్ షురూ

హనుమకొండ/ కేయూ క్యాంపస్​, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్​సందడి స్టార్ట్​ అయ్యింది. సౌత్ ఇండియా ఇంటర్​ యూనివర్సిటీ ఖోఖో విమెన్​చాంపియన్​షిప్​ప

Read More

ఏపీ మంత్రి మేకపాటి శాఖలపై జగన్ కీలక నిర్ణయం

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి నిర్వమించిన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమల

Read More

వైసీపీకి సహకరించిన వాళ్లను పట్టించుకోవడం లేదు

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతోందని, గత ఎన్నికల సమయంలో వైసీపీ విజయానికి సహకరించినవాళ్

Read More

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 50లోపే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం..

Read More

ఏపీ వార్షిక బడ్జెట్ 2 లక్షల 56వేల కోట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రె

Read More

వార్షిక బడ్జెట్ తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్

వార్షిక బడ్జెట్ తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్  రెండు బడ్జెట్లను వేర్వేరుగా ప్రవేశపెట్టనున్న మంత్రులు అమరావతి: ఆంధ్రప్ర

Read More