Andhra Pradesh

రాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు

ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది

Read More

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది : పవన్ కళ్యాణ్

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడ

Read More

ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఏపీలోకి ప్రవేశించింది. ఇవాల్టి నుంచి రాహుల్ ఏపీలో జోడో యాత్ర చేయనున్నారు . కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ

Read More

కృష్ణా బోర్డు మీటింగ్ కు హాజరుకాని తెలంగాణ, ఏపీ సభ్యులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : తెలంగాణ, ఏపీ సభ్యులెవరూ రాకపోవడంతో

Read More

ట్యాంక్ బండ్ పై జనసేన నేతల ఆందోళన

ఏపీలో అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని... హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ జనసేన నేతలు ఆందోళనకు దిగారు

Read More

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్

Read More

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​: నిధుల లెక్క తేల్చిన కమిటీలు

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో రక్షణలు, హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైంది తెలంగాణ ప్రాంతపు మిగుల

Read More

ఏపీ మంత్రుల కార్ల పై రాళ్ల దాడి

‘విశాఖ గర్జన’ సభలో పాల్గొన్న ఏపీ మంత్రులు విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన టైంలో వారి వాహనాల పై ఎటాక్ జరిగింది. సాయంత్రం టైంలో జనసేన అధినేత ప

Read More

కృష్ణా నదిపై భారీ వంతెనకు కేంద్రం ఆమోదం

కృష్ణా నదిపై మరో భారీ వంతెనకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై 1082 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని

Read More

కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ వంతెన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ బ్రిడ్జి​ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ వెల్లడించారు. సరికొత

Read More

ఇయ్యాల్టి నుంచి విజయవాడలో సీపీఐ మహాసభలు

వరంగల్ నుంచి విజయవాడకు స్పెషల్ రైలు తెలంగాణ నుంచి వెయ్యి వాహనాల్లో తరలివెళ్తున్నారు: సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హైదరాబ

Read More

ఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం

ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్  జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను

Read More

తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 30 గంటలు

గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. పెరటాసి మాసం ముగుస్తుండటం, వీకెంట్ కావటంతో భక్తు

Read More