Andhra Pradesh

హాస్టల్లో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

చిత్తూరు జిల్లా కుప్పంలోని  ద్రవిడ విశ్వ విద్యాలయం అక్కమహాదేవి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్నం భోజనం తిన్న 30 మంది విద్యార్థినులు

Read More

ఏపీలో ఐఏఎస్‌,ఐపీఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొందరికి జోడు పదవుల్లోనూ కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా

Read More

శ్రీవారి దర్శనం టోకెన్ల సంఖ్య పెంపు

ఫిబ్రవరి 23న ఆన్ లైన్ దర్శన టోకెన్లు విడుదల ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వరకు టోకెన్లు విడుదలచేయనున్న టీటీడీ  తిరుమల: శ్రీవారి భక్తులకు ట

Read More

విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ విశాఖలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు.PFR లో ప్రెసిడెన్షియల్ యాచ్ గా ఉన్న INS సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకల

Read More

మౌనమే ప్రేమ భాష.. మాటలు రాకున్నా ఇన్స్టా ఒక్కటి చేసింది

ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రాంతం, కులం, మతం అన్న భేద భావాలు ఉండవు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు.. మాటలు రాకున్నా మౌనమే భాష అవుతుంది! వారికి ఏ సమస్య

Read More

సినిమా థియేటర్లలో 100% సీటింగ్కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగానికి ఊరట కలిగించేలా మరో నిర్ణయం తీసుకుంది. రేపటి (శుక్రవారం) నుంచి రాష్ట్రంలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు

Read More

అంజనాద్రి ఆలయానికి శంకుస్థాపన

తిరుమలలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అభివృద్ధికి టీటీడీ శ్రీకారం చుట్టింది. కొండపై ఆకాశగంగలో అన్ని ఏర్పాట్లతో భూమి పూజ నిర్వహించారు. హనుమంతుడి జన్మస

Read More

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో దీంతో రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని నిర్ణయించింది. గత నె

Read More

విభజన పంచాది తెంపేస్తం

త్రీమెన్​ కమిటీ ఏర్పాటు.. 17న తొలి భేటీ..  ఇకపై ప్రతి నెలా మీటింగ్​ చాలా అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య కరెంట్​ బకాయిలపై ఎవ

Read More

ఏపీలో  1,166 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 25,495 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,166 పాజిటివ్ కేసులుగా నిర్ధారణయ్యాయి.అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2

Read More

శ్రీశైలంలో పవర్ జనరేషన్‌‌ ఆపండి

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంలో పవర్‌‌ జనరేషన్‌‌ ఆపేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కృష్ణా బోర్డు కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) ఎ

Read More

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మే 2 నుంచి మే 13 వరకు పదవతరగతి పరీక్షలు ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,

Read More

ఏపీలో కొత్తగా 1,891 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో  26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్ల

Read More