
Andhra Pradesh
ఏపీలో 24 గంటల్లో 4,348 కేసులు..ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభు
Read Moreఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. కేసులకు సంబంధించి ప్రభుత్వం హెల్త్ బు
Read Moreఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా
అమరావతి : కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడికి ఆంక్షలు కఠినం చేశాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార
Read Moreజగన్ సర్కారు కొత్త రూల్.. ఫాలో అవుతామన్న సజ్జనార్
అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్త
Read Moreశ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా
ఇద్దరు వైద్యులు సహా 12 మందికి కరోనా నెల్లూరు జిల్లా: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకల
Read Moreఏపీలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 1036 కోట్లు జమ
వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద మూడో విడుత పెట్టుబడి సాయం అమరావతి: వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద రైతులకు ఏపీ ప్ర
Read Moreఐఏఎస్ అధికారి మంత్రి కాళ్లు పట్టుకోవడం అవమానకరం
ఐఏఎస్ వ్యవస్థకే అవమానకరం ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించి తగిన మందు వేయాలి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంత్రులు, రాజకీయ నేతలు ఇవాళ ఉండొచ్చు
Read Moreఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని
Read Moreటిక్కెట్ ధరలపై అనవసర రాజకీయాలు చేస్తున్నరు
తిరుమల: ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారుతున్న సినిమా టిక్కెట్ల ధరలపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. రాజకీయాల కోసమే ప్రతిపక్ష పార్ట
Read Moreతెలుగు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్రజలశక్తిశాఖ భేటి
కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులకు సంబంధించిన గెజిట్ అమలుపై రంగంలోకి దిగింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్ &n
Read Moreసినీ పెద్దలంతా స్పందించాలి
ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోందని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఇవాళ జరిగిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా సక్సెస్ మీ
Read Moreఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు
స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు చిత్తూరు జిల్లా: రేణిగుంట మండలం జీవి పాలెం గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు
Read Moreఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధాకరం
5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్ 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో
Read More