Andhra Pradesh
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్
Read Moreతెలంగాణ జాబ్స్ స్పెషల్: నిధుల లెక్క తేల్చిన కమిటీలు
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో రక్షణలు, హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైంది తెలంగాణ ప్రాంతపు మిగుల
Read Moreఏపీ మంత్రుల కార్ల పై రాళ్ల దాడి
‘విశాఖ గర్జన’ సభలో పాల్గొన్న ఏపీ మంత్రులు విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన టైంలో వారి వాహనాల పై ఎటాక్ జరిగింది. సాయంత్రం టైంలో జనసేన అధినేత ప
Read Moreకృష్ణా నదిపై భారీ వంతెనకు కేంద్రం ఆమోదం
కృష్ణా నదిపై మరో భారీ వంతెనకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై 1082 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని
Read Moreకృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్ వంతెన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ వెల్లడించారు. సరికొత
Read Moreఇయ్యాల్టి నుంచి విజయవాడలో సీపీఐ మహాసభలు
వరంగల్ నుంచి విజయవాడకు స్పెషల్ రైలు తెలంగాణ నుంచి వెయ్యి వాహనాల్లో తరలివెళ్తున్నారు: సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హైదరాబ
Read Moreఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 30 గంటలు
గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. పెరటాసి మాసం ముగుస్తుండటం, వీకెంట్ కావటంతో భక్తు
Read Moreతిరుమల స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరులు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనా
Read Moreపోలవరం ప్రాజెక్టుతో వరద ముంపు తక్కువే
హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టుతో వరద ముంపు తక్కు
Read Moreప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు - సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కొత్త పార్టీల రాకపై తాము విశ్లేషించబోమ
Read Moreఎన్నారై డాక్టర్ ఉదారత.. జీజీహెచ్కు భారీ విరాళం
గుంటూరు : కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయి దానం చేయాలంటేనే ఆలోచించే కాలమిది. అలాంటిది తన సంపాదనలో రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు ఓ ఎ
Read Moreదేవరగట్టులో ముగిసిన బన్ని ఉత్సవం
దేవరగట్టుకు వెళ్తూ గుండెపోటుతో బాలుడు మృతి కర్నూలు జిల్లా: దసరా సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా నిర్వహించే బన్ని ఉత్సవం ముగిసింది. అర
Read More










