ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు

ఏపీలో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది.మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది.వందలోపే కొత్త కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14 వేల 516 కరోనా పరీక్షలు చేయగా 79మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అదే సమయంలో 167 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,625 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ఇంకా 1,063 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14,729 మంది కరోనాతో మరణించారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు జిల్లాల వారీగా కింది పట్టికలో చూడండి...

 

మరిన్ని వార్తల కోసం

కేటీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి