Andhra Pradesh

అసని ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫాను నుంచి తుఫానుగా అసని బలహీనపడిందని తెలిపింది వాతావరణ శాఖ. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగ

Read More

అసని తుపాన్ ఎఫెక్ట్: ఏపీలో రేపటి ఇంటర్ ఎగ్జామ్ వాయిదా

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను ప్రభావం ఇంటర్మీడియట్ పరీక్షలపై పడింది. దిశ మార్చుకుంటూ పలు జిల్లాలపై విరుచుకుపడే అవకాశం ఉందన్న

Read More

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు

నారాయణ భార్యను మేం అరెస్టు చేయలేదు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ లో పక్కా ఆధారాలు ద

Read More

ఏపీ, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు

ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాన్ గా మారింది.

Read More

తిరుమలలో అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు నిషేధం

తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధించినట్లు టీటీడీ దేవస్థానం ప్రకటించింది.

Read More

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశా

Read More

కేటీఆర్ కామెంట్స్కు ఏపీ మంత్రుల కౌంటర్

కేటీఆర్ ఎవరో చెబితే విని చెబుతున్నారేమో..  నేను నిన్ననే హైదరాబాద్లోనే కరెంట్ కోత అనుభవించి వచ్చా కేటీఆర్ ఏపీ వస్తే రోడ్లెలా ఉన్నాయో చూపిస

Read More

అంబులెన్స్‌కు 20 వేలు లంచం

తిరుపతి రుయాలో అంబులెన్స్ డ్రైవర్ల దారుణం  20 వేల డిమాండ్, టూవీలర్ పై డెడ్ బాడీ తరలింపు తిరుపతి: స్థానిక రుయా ఆసుపత్రి  దగ్గర దారు

Read More

గాడిదల పరుగు పందెం

అనంతపురం జిల్లా: వజ్రకరూరులో శ్రీ జనార్ధన వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో వినూత్నంగా గాడిదల పరుగు పోటీని నిర్వహించార

Read More

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుపతి: వరుస సెలవు రోజులు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా టికెట్

Read More

22న గోదావరి బోర్డు మీటింగ్

హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్​ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు

Read More

ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త

ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో నగదు బదిలీ ట్రయల్స్ అమరావతి: రేషన్ కార్డు దారులకు నిజంగా శుభవార్తే. రేషన్‌ కార్డుదారులు ఇకపై అవసరమైతే బ

Read More

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు

Read More