Andhra Pradesh

శబరిమలకు వెళ్తుండగా యాత్రికుల బస్సు బోల్తా, 44మందికి గాయాలు

యాత్రికులతో కూడిన ఓ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుండి శబరిమల కొండకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 44మంది యాత్రికులకు గాయాలయ్యారు. శ

Read More

అహ్మదాబాద్- చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న సమయంలో ట్రైన్ లోప్రమాదం జరిగింది. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే ట్రైన్

Read More

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్

Read More

బావిలో పడ్డ ఏనుగు.. జేసీబీతో రక్షించిన అధికారులు

చిత్తూరు జిల్లా: బావిలో పడిపోయిన ఏనుగును పోలీసులు, అటవీ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో రక్షించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా  పలమనేరు రేంజ్ పరిధ

Read More

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ద

Read More

విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం వైఎస్ జగన్ ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని INSచోళ (న

Read More

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఏపీలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో ఒకే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ ట్ర

Read More

పాపికొండల టూర్కు ఏపీ సర్కార్​ గ్రీన్ ​సిగ్నల్​​

ట్రయల్ రన్ ​సక్సెస్​ కావడంతో ఏపీ సర్కార్​ గ్రీన్ ​సిగ్నల్​​ భద్రాచలంలో ఓపెన్​ అయిన టికెట్​ కౌంటర్లు  పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 &nbs

Read More

అనంత కలెక్టర్పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు స్పందన (ప్రజ

Read More

తిరుపతి వెంకన్న బంగారం 10 వేల కిలోలు

హైదరాబాద్, వెలుగు : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తులపై టీటీడీ శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి 10,258 కిలోల బంగారంతోపాటు వివిధ బ్యాంక

Read More

రాష్ట్రంలో బడులు అధ్వానం

దేశంలో కింది నుంచి 7వ స్థానం  ఏపీకి 902 పాయింట్లు .. తెలంగాణకు 754  2020‑21 పీజీఐ రిపోర్టు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్/ఢ

Read More

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తుండగా ఆయన అనారోగ్యానికి

Read More

ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళి

అమరావతి: సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కా

Read More